దేశ వ్యాప్తంగా అర్థగంటకో కుక్కకాటు మరణం సంభవిస్తున్నట్లు ఐసీఎంఆర్(ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్) ప్రకటించింది. వీటిలో 70 శాతం వీధి కుక్కల కాటుతోనే జరుగుతున్నట్లు పేర్కొన్నది. దేశంలో ప్రస్తుతం సుమారు 2 కోట్ల...
ఒమిక్రాన్ వేరియంట్ను గుర్తించేందుకు సరికొత్త కిట్ను తయారు చేసింది భారత వైద్య పరిశోధన మండలి. దీనిని వాణిజ్య పరంగా ఉత్పత్తి చేసేందుకు బిడ్లను ఆహ్వానించింది. దీనిపై పేటెంట్ హక్కులు, కమర్షియల్ హక్కులు తమకే ఉంటాయని...
కరోనా సెకండ్ వేవ్ తీవ్రదశలో ఉన్న నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ప్రజలకు కరోనా పరీక్షలు చేయడం కూడా ఇబ్బందికరంగా మారుతోంది. ఇప్పటికే కోవిడ్ పాజిటివ్ కేసులు 20శాతం దాటిపోయింది. కోవిడ్ ను నియంత్రించడంలో టెస్టింగ్,...
కరోనా ను చూసి భయపడుతున్నవారికి శుభవార్త. అనుకున్న సమయానికన్నా ముందే కరోనా వ్యాక్సిన్ రాబోతున్నది. అదీ కూడా మన దేశంలో మనం తయారు చేసుకుంటున్న వ్యాక్సిన్. వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి వ్యాక్సిన్ సిద్ధం...
దేశంలో ఇంకా 90 శాతం మంది ఇప్పటి వరకూ కరోనా వైరస్ కాటుకు గురి కాలేదని అందువల్ల వారికి ప్రమాదం ఇంకా పొంచి ఉన్నట్లేనని ఐసీఎంఆర్ చీఫ్ బలరామ్ భార్గవ తెలిపారు. ఇప్పటి వరకూ...
ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనలను పెద్దగా పట్టించుకోని దేశాలు కరోనా వైరస్ ను అదుపు చేయడంలో సక్సెస్ అయినట్లు ఒక అంచనా ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనలను తైవాన్, సింగపూర్, దక్షిణ కొరియా,...