Month : October 2025

తూర్పుగోదావరి హోమ్

కాకినాడ పరిసరాల్లో తీరం తాకే అవకాశం

Satyam News
బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుపాను కాకినాడ పరిసరాల్లో తీరాన్ని తాకే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు....
మహబూబ్ నగర్ హోమ్

విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ దిమ్మెకు  మరమ్మతులు

Satyam News
వనపర్తి జిల్లా కేంద్రంలోని 33వ వార్డు రిలయన్స్ స్మార్ట్ దగ్గర వర్షానికి విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్  దిమ్మె కూలి కింద పడిందని మాజీ కౌన్సిలర్ ఉంగ్లం తిరుమల్ తెలిపారు. ఈ విషయాన్ని విద్యుత్ ఏఈ...
సినిమా హోమ్

ఫ్రాడ్ కేసులో చిక్కిన బాలివుడ్ నటులు

Satyam News
ఉత్తరప్రదేశ్‌లో మరో భారీ ఆర్థిక మోసం వెలుగుచూసింది. బాగ్‌పట్‌లో నకిలీ ఫైనాన్స్‌ కంపెనీ పేరుతో కోట్ల రూపాయల మోసం జరిగిన ఘటనలో బాలీవుడ్ నటులు శ్రేయాస్ తల్పాడే, అలొక్‌నాథ్‌తో సహా 22 మంది మీద...
జాతీయం హోమ్

మహిళా డాక్టర్ కు లైంగిక వేధింపులు: ఆత్మహత్య

Satyam News
మహారాష్ట్రలోని సాతారా జిల్లాకు చెందిన 26 ఏళ్ల యువ వైద్యురాలు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ ఘటన వెనుక లైంగిక దాడి, వేధింపులు, అవినీతి వంటి అంశాలు దాగి ఉన్నాయని...
ముఖ్యంశాలు హోమ్

ముంచుకొస్తున్న ‘మొంథా’ తుఫాన్

Satyam News
రాష్ట్రానికి ‘మొంథా’ తుఫాను పొంచివున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులతో శనివారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ‘మొంథా’ తుపాన్ రాష్ట్రంపై ఈనెల 26, 27, 28,...
నల్గొండ హోమ్

కుప్పలు తెప్పలుగా తరలివస్తున్న నిరుద్యోగులు

Satyam News
సూర్యాపేట జిల్లాలో జరుగుతున్న జాబ్‌ మేళాకు నిరుద్యోగుల నుండి విపరీతమైన స్పందన లభించడంతో ఈ కార్యక్రమాన్ని రెండో రోజుకూ కొనసాగించాలని రాష్ట్ర మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నిర్ణయించారు. ఇప్పటికే 30 వేల మందికి పైగా నిరుద్యోగులు...
మహబూబ్ నగర్ హోమ్

చీఫ్ సెక్రటరీకి మానవ హక్కుల సంఘం నోటీసు

Satyam News
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో గల్లంతైన కార్మికుల ఆచూకీ ఇప్పటికీ కనుగొనలేకపోవడం ప్రభుత్వ అసమర్ధతను మరోసారి వెలుగులోకి తెచ్చింది. ఈ ఘటనకు తొమ్మిది నెలలు దాటినా, సంబంధిత శాఖలు ఇంకా స్పష్టమైన సమాధానం ఇవ్వలేకపోవడం తీవ్ర విమర్శలకు...
ముఖ్యంశాలు హోమ్

జంగిల్ రాజ్ పై నిప్పులు చెరగిన మోడీ

Satyam News
బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం తన ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. సమస్తిపూర్‌లో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్న ఆయన, ఈసారి బీహార్‌లో జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్‌డీఏ)...
జాతీయం హోమ్

జర్నలిస్టు హత్య కేసు నిందితుడి అరెస్టు

Satyam News
ప్రయాగ్‌రాజ్‌లో జర్నలిస్టు లక్ష్మీనారాయణ సింగ్‌ అలియాస్‌ పప్పు హత్య కేసులో ప్రధాన నిందితుడు అరెస్టు అయ్యాడు. గురువారం రాత్రి పోలీసులు అతడిని పట్టుకున్నారు. అధికారులు శుక్రవారం ఈ విషయాన్ని వెల్లడించారు. 54 ఏళ్ల లక్ష్మీనారాయణ...
విశాఖపట్నం హోమ్

తప్పుడు ప్రచారం చేస్తే తోలు తీస్తాం

Satyam News
రాష్ట్రంలో కల్తీ మద్యం సరఫరా చేస్తున్నారని తప్పుడు ప్రచారం చేస్తే తోలు తీస్తామని రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు. పాత గాజువాక సర్కిల్లో ఎమ్మెల్యే పల్లా...
error: Content is protected !!