తూర్పుగోదావరి హోమ్

చీటీల పేరుతో ఘరానా మోసం…!

చీటీల పేరుతో పలువురి నుంచి సుమారు రూ. 2 కోట్ల మేర సొమ్ము వసూళ్లు చేసి ఆపై గ్రామాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయిన మోసగాడి ఉదాంతం వెలుగులోనికి వచ్చింది.

కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం జి రాగంపేట గ్రామానికి చెందిన ఎలుబండి చక్రపాణి అనేక కుటుంబాల వద్ద నుంచి చీటీల పేరుతో సొమ్ము కాజేసి ఊరు విడిచిపెట్టి ఏలేశ్వరం పట్టణానికి మకాం మార్చేసాడు. దీంతో బాధితులు పెద్దాపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

చక్రపాణికి గ్రామంలో సొంత ఇల్లు, పొలం ఉన్నందున అతనిని నమ్మడం జరిగిందని బాధితులు ఎస్సై మౌనిక కు వివరిస్తూ సుమారు 100 మంది బాధితులు ఫిర్యాదు చేశారు.

Related posts

50 శాతం మెడికల్ సీట్లు అమ్ముకున్న జగన్

Satyam News

ఇజ్రాయెల్ చేరుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్

Satyam News

వనపర్తిలో లక్షల్లో అద్దె-వేలల్లో టాక్స్

Satyam News

Leave a Comment

error: Content is protected !!