ఏపీలో పెండింగ్ లో ఉన్న 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.1,120 కోట్లు వచ్చే నెల మొదటి వారంలో పంచాయతీలకు విడుదలవుతాయని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రకటించారు. ‘ఆర్దిక సంఘం నిధుల విడుదలతో...
ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్య పేట పట్టణంలో జగ్గయ్యపేట మండలం రెవెన్యూ తాసిల్దార్ మనోహర్ వేధింపులతో అన్నవరం వీఆర్వో వరలక్ష్మి పురుగులు మందు తాగి ఆత్మహత్యాయత్నంకు పాల్పడ్డారు. తాసిల్దార్ మనోహర్ అన్నవరం మరియు త్రిపురవరం గ్రామ...
మచిలీపట్నం నగరంలో రహదారి ప్రమాదాలు నివారించేందుకు గోశాలను ఏర్పాటు చేశామని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. శనివారం ఉదయం నగరంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో రాష్ట్ర మంత్రి...
రైతులు ముందస్తు అవసరాలకు ,రాబోయే రబీసీజన్ కు కూడా సరిపడే యూరియా ను ఇప్పటినుండే ముందస్తు కొనుగోళ్లు జరుపుకుంటూ నిల్వలను చేసుకోవద్దని వ్యవసాయ మంత్రి కింజరాపు అచ్చెంనాయుడు సూచించారు. రాష్ట్రములో ప్రస్తుత యూరియా లభ్యత...
వై ఎస్ జగన్ కు అత్యంత ఆప్తుడు ‘వ్యూహం’ సినిమా నిర్మాత దాసరి కిరణ్ ని పోలీసులు అరెస్టు చేశారు. ఆర్థిక లావాదేవీల విషయంలో నిర్మాత దాసరి కిరణ్ అరెస్టయ్యారు. విజయవాడ పడమట పోలీసులు...
రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నూతన బార్ పాలసీ దరఖాస్తుదారులకు భారీ ఊరటనిచ్చింది. లైసెన్స్ ఫీజులో భారీ తగ్గింపుతో పాటు, లైసెన్స్ ఫీజును ఆరు సులభ వాయిదాల్లో చెల్లించే సదుపాయం కల్పించడంతో బార్ యజమానులకు ఇది...
విజయవాడలో ఆంధ్ర క్రికెటర్ అసోసియేషన్ ప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ సమావేశం ఏసీఏ నూతన కమిటీని ఎన్నుకున్నది. అధ్యక్షుడిగా విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని (శివనాథ్) ఎన్నిక కాగా కార్యదర్శిగా ఎంపీ సానా సతీష్...
‘స్త్రీ శక్తి’ పథకం ద్వారా మహిళలకు ఆర్థిక చేయూత లభిస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం రోజున ఈ స్త్రీశక్తి పథకానికి శ్రీకారం చుట్టామని, మహిళలకు మేలు చేస్తున్నామన్న తృప్తి...