Category : గుంటూరు

గుంటూరు హోమ్

అమరావతిలో ఆసుపత్రులకు భారీ రాయితీ

Satyam News
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజధాని అమరావతిని గ్లోబల్ హెల్త్‌కేర్ హబ్ గా తీర్చిదిద్దడానికి భారీ ఆరోగ్య సంరక్షణ సంస్థలకు ప్రోత్సాహాన్ని ప్రకటించింది. స్టాంప్ డ్యూటీ మినహాయింపు పొందిన సంస్థలలో ముఖ్యంగా మూడు పెద్ద ఆసుపత్రులు ఉన్నాయి:...
గుంటూరు హోమ్

సీఆర్డీఏ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు

Satyam News
రాజధాని అభివృద్ధి యాత్ర ఆరంభమైందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. జీ+7 విధానంలో నిర్మించిన సీఆర్డీఏ భవనాన్ని సోమవారం ఉదయం 9.55 గంటలకు సీఎం చంద్రబాబు రాజధానికి భూములు ఇచ్చిన రైతులతో కలిసి...
గుంటూరు హోమ్

CRDA బిల్డింగ్ రెడీ… ఇక రాజధాని నిర్మాణం పరుగులు….!!

Satyam News
నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణంలో కీలక ఘట్టానికి ముహూర్తం ఖరారైంది. రాష్ట్ర విభజన తర్వాత అర్ధాంతరంగా నిలిచిపోయిన రాజధాని నిర్మాణ కలలకు ఊపిరిపోస్తూ ఆంధ్రప్రదేశ్‌ క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ – AP CRDA...
గుంటూరు హోమ్

ఐదు యూనివర్సిటీ లకు వీసీ ల నియామకం

Satyam News
రాష్ట్రంలో 5 యూనివర్సిటీలకు వైస్ – ఛాన్సలర్స్ ను నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలోని ఐదు విశ్వవిద్యాలయాలకు ఉప కులపతులను నియమిస్తూ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఉత్తర్వులు జారీ చేశారు....
గుంటూరు హోమ్

శాసన మండలిలో కాఫీ రగడ!

Satyam News
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎంత ఉన్నతమైనవో మరోసారి నిరూపితమైంది. మండలి ఛైర్మన్ “మండలిలో కాఫీకి, అసెంబ్లీలో కాఫీకి తేడా ఉంటోంది” అని సెలవిచ్చారు. సాధారణంగా మనం కాఫీ అంటే కాఫీ అనే అనుకుంటాం, ఈ విషయంపై...
గుంటూరు హోమ్

అమరావతికి మరో భారీ గుడ్‌ న్యూస్‌…!!

Satyam News
నవ్యాంధ్ర రాజధాని అమరావతికి మరో గుడ్‌ న్యూస్‌. కూటమి ప్రభుత్వం చేస్తున్న కృషితో అమరావతి నిర్మాణ పనులు ఇప్పటికే జెట్‌ స్పీడ్‌లో కొనసాగుతుండగా..తాజాగా అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంక్ – ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్...
గుంటూరు హోమ్

రాజధాని కోసం అసైన్డ్ భూములిచ్చిన రైతులకు ఊరట

Satyam News
అమరావతి రాజధాని కోసం అసైన్డ్ భూములిచ్చిన రైతులకు ఊరట కలిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. గతంలో అసైన్డ్ భూములను ల్యాండ్ పూలింగ్ ద్వారా సీఆర్డీయే కు ఇచ్చిన వారికి రిటర్నబుల్ ప్లాట్ లలో...
గుంటూరు హోమ్

పీ 4 పై దుష్ప్రచారం తగదు

Satyam News
పి4 (Public-Private-People Partnership) ప‌థ‌కం అమ‌లులో మార్గ‌ద‌ర్శ‌కులను బ‌ల‌వంతంగా ఎంపిక చేస్తున్నామ‌ని జరుగుతున్న ప్రచారం లో ఎలాంటి వాస్తవం లేదని పి4 ఛైర్మ‌న్ చెరుకూరి కుటుంబ‌రావు అన్నారు. ప్ర‌భుత్వ అధికారుల‌కు టార్గెట్లు నిర్వ‌హించి మార్గ‌ద‌ర్శ‌కుల‌ను...
గుంటూరు హోమ్

యూరియా కట్టలపై ఫేక్ ప్రచారం గుట్టలు

Satyam News
రాష్ట్రంలో యూరియా కొరత పేరిట రాద్ధాంతం చేస్తున్న వైకాపా గుట్టు మరోసారి రట్టు అయింది. అసత్య ప్రచారంలో అడ్డంగా దొరికిపోయిన వినుకొండ నియోజకవర్గం ఈపూరు వైకాపా నేతలు రైతులందరి ముందు అభాసుపాలయ్యారు. కావాలనే ప్లాన్‌...
గుంటూరు హోమ్

పిన్నెల్లి సోదరులకు ఏపీ హైకోర్టులో దక్కని ఊరట

Satyam News
వై ఎస్ జగన్ కు అత్యంత సన్నిహితుడు, మాచర్ల వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టు ఖాయంగా కనిపిస్తున్నది. వివరాల్లోకి వెళ్తే మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు ఇటీవల...
error: Content is protected !!