గుంటూరుహోమ్

ఐదు యూనివర్సిటీ లకు వీసీ ల నియామకం

#secretariat

రాష్ట్రంలో 5 యూనివర్సిటీలకు వైస్ – ఛాన్సలర్స్ ను నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలోని ఐదు విశ్వవిద్యాలయాలకు ఉప కులపతులను నియమిస్తూ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆచార్య నాగార్జున వర్సిటీ వీసీగా – వెంకట సత్యనారాయణ రాజు సమంతపుడి నియమితులయ్యారు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం వీసీగా – తాతా నర్సింగరావు, వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్, ఫైన్ ఆర్ట్స్ వర్సిటీ వీసీగా – బి.జయరామిరెడ్డి, జేఎన్టీయూ (విజయనగరం) వీసీగా -వి.వెంకటసుబ్బారావు, యోగి వేమన విశ్వవిద్యాలయం (కడప) వీసీగా – రాజశేఖర్ బెల్లంకొండ నియమితులయ్యారు.

Related posts

భగవంతుడితో పెట్టుకుంటే సర్వనాశనం తప్పదు

Satyam News

ప్రధాని మోడీ అవతార పురుషుడు

Satyam News

ఉపరాష్ట్రపతి ఎన్నికకు బీజేపీ మీటింగ్

Satyam News

తెలంగాణలో పోటీకి జనసేన పార్టీ సిద్ధం

Satyam News

ఫేక్ వార్తలపై వైసీపీకి షాక్ ఇచ్చిన కోర్టు

Satyam News

విశాఖలో కొట్టుకుపోయిన విదేశీయులు

Satyam News

Leave a Comment