Category : ఆంధ్రప్రదేశ్

తూర్పుగోదావరి హోమ్

తూర్పుగోదావరి జిల్లా లో రోడ్డు ప్రమాదం

Satyam News
తణుకు నుండి రాజమండ్రి వెళ్తున్న ఆర్టీసీ బస్సు పెరవలి వద్ద ప్రమాదానికి గురైంది. బస్సు స్టీరింగ్ రాడ్ విరిగిపోవడంతో అదుపుతప్పి ముందుకు దూసుకెళ్లింది. ఈ క్రమంలో మోటార్‌సైకిల్‌పై వెళ్తున్న సలాది సత్యనారాయణను ఢీకొట్టి, ఆపై...
కృష్ణ హోమ్

విజ‌య‌వాడ‌,విశాఖ మెట్రో రైల్ టెండ‌ర్లు

Satyam News
విజ‌య‌వాడ‌,విశాఖ మెట్రో రైల్ టెండ‌ర్ల‌లో పాల్గొనేందుకు జాయింట్ వెంచ‌ర్స్ కు అవ‌కాశం క‌ల్పించిన‌ట్లు ఏపీ మెట్రో రైల్ కార్పొరేష‌న్ మేనేజింగ్ డైరెక్ట‌ర్ ఎన్ పీ రామ‌కృష్ణా రెడ్డి తెలిపారు..అమ‌రావ‌తిలోని ఏపీ ఎంఆర్ సీఎల్ కార్యాల‌యం...
కడప హోమ్

గిరి బలిజ జీ ఓ రద్దు చెయ్యాలి

Satyam News
బలిజ కాపు వర్గాల సమస్య ల పరిష్కారం కోసం రాష్ట్ర కాపు జేఏసీ దశల వారి ఉద్యమం కొనసాగిస్తుందని రాష్ట్ర కాపు జేఏసీ ప్రకటించింది. గిరి బలిజ జీ ఓ ను నిరసిస్తూ రాయల...
చిత్తూరు హోమ్

తిరుమల పరకామణి చోరీలో సంచలన విషయాలు….

Satyam News
తిరుమలలోని పరకామణిలో భారీ దొంగతనం జరిగిన విషయంపై టిటిడి బోర్డు సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి శనివారం సంచలన ఆరోపణలు చేశారు. ఆయన విడుదల చేసిన వీడియోల్లో రవికుమార్ అనే వ్యక్తి పరకామణిలో దొంగతనం...
కడప హోమ్

రాయచోటిలో వర్ష బీభత్సం: నలుగురు మృతి

Satyam News
రాయచోటిలో శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షం పలువురు కుటుంబాల్లో విషాదాన్ని కలిగించింది. వరదనీటిలో కొట్టుకుపోయి తల్లీ-బిడ్డ షేక్ మున్నీ (27), ఇలియాస్ (6) మృతి చెందారు. మరో వ్యక్తి వంగల గణేశ్ (30)...
అనంతపురం హోమ్

బీసీ యువతకు ఉద్యోగాల కల్పనే లక్ష్యం

Satyam News
వెనుకబడిన తరగతులకు గౌరవ ప్రదమైన జీవనంతో పాటు రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించడమే సీఎం చంద్రబాబు లక్ష్యమని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. బీసీ యువతకు...
కడప హోమ్

మీ గెలుపు మాకు గర్వకారణం

Satyam News
పులివెందుల జడ్పీటీసీగా తాజా ఎన్నికల్లో విజయాన్ని సాధించిన మారెడ్డి లతా రెడ్డి  ఈరోజు ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసంలో సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా నారా భువనేశ్వరి...
కృష్ణ హోమ్

టీడీపీలో చేరిన వైసీపీ ఎమ్మెల్సీలు

Satyam News
ఎమ్మెల్సీలు మర్రి రాజశేఖర్, బల్లి కళ్యాణ చక్రవర్తి, కర్రి పద్మశ్రీలు తెలుగుదేశం పార్టీలో చేరారు. ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీలో చేరారు. వీరికి పార్టీ కండువాలు కప్పి సీఎం...
కర్నూలు హోమ్

పొలాల్లో విష పురుగులు ఉంటాయి జాగ్రత్త !

Satyam News
ప్రస్తుతం వర్షాలు కురుస్తూ పంటలు ఏపుగా గుబురుగా పెరిగిన పరిస్థితుల్లో రైతు సోదరులు రైతు కూలీలు పొలాల గట్లపై పొలం సాళ్ళలో చూసుకొని నడవాలని ఎమ్మార్పీఎస్ ఆదోని డివిజన్ అధ్యక్షులు వెంకటేష్ మాదిగ కోరారు....
కడప హోమ్

భారీ వర్షాలతో అప్రమత్తంగా ఉండాలి

Satyam News
అన్నమయ్య జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి విజ్ఞప్తి చేశారు. వర్షాల తీవ్రత కారణంగా చెరువులు, వాగులు, వంకలు, నదులు పొంగిపొర్లే ప్రమాదం...
error: Content is protected !!