Author : Satyam News

https://satyamnews.net - 479 Posts - 0 Comments
ముఖ్యంశాలు హోమ్

ఏపీలో మూడు జిల్లాలకు రెడ్ అలెర్ట్

Satyam News
రానున్న మూడు గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిక జారీ చేసింది. ఈ మేరకు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్...
సంపాదకీయం హోమ్

పీపీపీ మోడల్ పై జగన్ కు ఎందుకు అంత కక్ష?

Satyam News
ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యం (PPP – Public-Private Partnership) మోడల్‌ను వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ (వైఎస్సార్సీపీ) నేతలు కేవలం ‘ప్రైవేట్’గా అభివర్ణించడం విమర్శలకు తావిస్తోంది. దేశవ్యాప్తంగా వందలాది విద్యాసంస్థలు, ముఖ్యంగా వైద్య కళాశాలలు, విజయవంతంగా నడుస్తున్న...
ప్రపంచం హోమ్

భారత్ పాక్ యుద్ధాన్ని తానే ఆపినట్లు మళ్లీ చెప్పిన ట్రంప్

Satyam News
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి తన వివాదాస్పద వ్యాఖ్యలతో సంచలనానికి కారణమయ్యారు. ఆయన మాట్లాడుతూ, “ఆపరేషన్‌ సిందూర్‌ అనంతరం భారత్‌–పాకిస్తాన్‌ మధ్య నెలకొన్న సంక్షోభాన్ని తానే ముగించానని” పునరుద్ఘాటించారు. వాణిజ్య మార్గాల ద్వారా...
ప్రత్యేకం హోమ్

జగన్‌.. నీ జే బ్రాండ్స్‌ మర్చిపోయావా..లోకేష్ స్ట్రాంగ్ కౌంటర్‌

Satyam News
కల్తీ మద్యం అంశంపై వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్‌ చేసిన విమర్శలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు మంత్రి నారా లోకేష్‌. ఈ మేరకు జగన్‌ ట్వీట్‌ను ట్యాగ్ చేస్తూ ఘాటుగా సమాధానం చెప్పారు....
విశాఖపట్నం హోమ్

విశాఖకు బిగ్‌ మంత్‌..ఈ నెల మెగా ప్రాజెక్ట్‌ల జాతర!

Satyam News
ఆంధ్రప్రదేశ్‌ ఐటీ రంగంలో అక్టోబర్‌ నెల సువర్ణ అధ్యాయాన్ని లిఖించబోతుంది. దేశంలోనే అతిపెద్ద ఐటీ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌..ఈ నెలలోనే తన కార్యకలాపాలు విశాఖ కేంద్రంగా ప్రారంభించడానికి రంగం సిద్ధం చేసింది....
కర్నూలు హోమ్

కర్నూలు..డ్రోన్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా!

Satyam News
కూటమి ప్రభుత్వం వచ్చాక ఏపీ శరవేగంగా అభివృద్ధి వైపు అడుగులు వేస్తోంది. భారీ ప్రాజెక్టులు, లక్షల కోట్ల పెట్టుబడులు ఏపీకి క్యూ కడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మరో భారీ ప్రాజెక్టుకు కూటమి సర్కార్ శ్రీకారం...
కడప హోమ్

లక్కిరెడ్డిపల్లిలో మహర్షి వాల్మీకి జయంతి

Satyam News
మూల రామాయణ రచయిత, సర్వ ప్రజానీకానికి మార్గదర్శకుడు మహర్షి వాల్మీకి జయంతి ఉత్సవాలలో టిడిపి యువ నాయకులు మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి నేడు పాల్గొన్నారు. మంగళవారం రోజు ఉదయం శ్రీ వాల్మీకి మహర్షి...
జాతీయం హోమ్

కోల్డ్రిఫ్ దగ్గు మందు ప్రమాదకరం… వాడద్దు

Satyam News
కోల్డ్రిఫ్ దగ్గు మందు తరచూ వాడుతున్నారా? ఈ వార్త చదివిన తర్వాత నిర్ణయం తీసుకోండి. మధ్యప్రదేశ్‌లో కోల్డ్రిఫ్ దగ్గు మందు తాగడం వల్ల 14 మంది పిల్లలు మృతి చెందిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా పలు...
ముఖ్యంశాలు హోమ్

ముంబై బిజినెస్ సర్కిల్‌లో ఆంధ్రప్రదేశ్ ‘న్యూ ఫోర్స్’!

Satyam News
ముంబై… దేశ ఆర్థిక రాజధాని. అక్కడ క్షణానికో నిర్ణయం, నిమిషానికో కొత్త డీల్, ప్రతి అడుగు కోట్లాది రూపాయల వ్యాపార హడావిడి! అక్టోబర్ 6, 2025 న, ఈ అత్యంత బిజీ పారిశ్రామిక లోకంలో...
సినిమా హోమ్

రెగ్యులర్ షూటింగ్ లో భీమవరం టాకీస్ “మహానాగ”

Satyam News
ఒకేసారి ప్రారంభం జరుపుకుని ప్రపంచ రికార్డ్స్ లో స్థానం సంపాదించుకున్న భీమవరం టాకీస్ వారి 15 చిత్రాల్లో ఒకటైన “మహానాగ” రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. సీనియర్ హీరో సుమన్, హీరో రమాకాంత్, హీరోయిన్ శ్రావణి...
error: Content is protected !!