Author : Satyam News

https://satyamnews.net - 495 Posts - 0 Comments
ప్రత్యేకం హోమ్

నేటి అర్ధరాత్రి నుండి అమల్లోకి రానున్న కొత్త జీఎస్టీ

Satyam News
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జీఎస్టీ 2.0 కు సంబంధించి తెలుగులో విడుదల చేసిన అన్ని జీవోల బుక్‌లెట్‌ ను ఆదివారం ఉండవల్లి తన క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించి, సంబంధిత అధికారులతో రాష్ట్ర...
చిత్తూరు హోమ్

తిరుమల పరకామణి చోరీలో సంచలన విషయాలు….

Satyam News
తిరుమలలోని పరకామణిలో భారీ దొంగతనం జరిగిన విషయంపై టిటిడి బోర్డు సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి శనివారం సంచలన ఆరోపణలు చేశారు. ఆయన విడుదల చేసిన వీడియోల్లో రవికుమార్ అనే వ్యక్తి పరకామణిలో దొంగతనం...
కడప హోమ్

రాయచోటిలో వర్ష బీభత్సం: నలుగురు మృతి

Satyam News
రాయచోటిలో శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షం పలువురు కుటుంబాల్లో విషాదాన్ని కలిగించింది. వరదనీటిలో కొట్టుకుపోయి తల్లీ-బిడ్డ షేక్ మున్నీ (27), ఇలియాస్ (6) మృతి చెందారు. మరో వ్యక్తి వంగల గణేశ్ (30)...
ముఖ్యంశాలు హోమ్

ఏపిలో ఐఏఎస్ లకు పోస్టింగ్ లు

Satyam News
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ‌తంలో బ‌దిలీ చేసిన కొంద‌రు అధికారుల‌కు ఈ రోజు పోస్టింగ్‌లు ఇచ్చింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ జెన్కో మేనేజింగ్ డైరెక్ట‌ర్‌గా ఎస్‌.నాగ‌ల‌క్ష్మిని నియ‌మించారు. సి.ప్ర‌శాంతిని పున‌రావాస డైరెక్ట‌ర్‌గానూ, బి.ఆర్‌.అంబేద్క‌ర్‌ను స్టాంప్స్ అండ్ రిజిష్ట్రేష‌న్ జ‌న‌ర‌ల్‌గానూ,...
అనంతపురం హోమ్

బీసీ యువతకు ఉద్యోగాల కల్పనే లక్ష్యం

Satyam News
వెనుకబడిన తరగతులకు గౌరవ ప్రదమైన జీవనంతో పాటు రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించడమే సీఎం చంద్రబాబు లక్ష్యమని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. బీసీ యువతకు...
హైదరాబాద్ హోమ్

మహిళల కోసం పథకాలు తెచ్చింది కాంగ్రెస్ పార్టీనే

Satyam News
హైదరాబాద్ యూసుఫ్ గూడా  కోట్ల విజయ భాస్కర్ రెడ్డి  స్టేడియంలో జీహెచ్ఎంసీ పరిధిలోని స్వయం సహాయక మహిళా సంఘాలకు  వడ్డీలేని రుణాలను డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకట్...
నల్గొండ హోమ్

రేపే 9 వ విడత ఉచిత కంటి వైద్య శిబిరం

Satyam News
తన మాతృమూర్తి  కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ పేరు మీద  మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా ఏ ఒక్కరు  కంటి సమస్యలతో బాధపడొద్దనే ఆలోచనతో  ఉచిత కంటి వైద్య శిబిరాలకు శ్రీకారం చుట్టారు మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి...
కడప హోమ్

మీ గెలుపు మాకు గర్వకారణం

Satyam News
పులివెందుల జడ్పీటీసీగా తాజా ఎన్నికల్లో విజయాన్ని సాధించిన మారెడ్డి లతా రెడ్డి  ఈరోజు ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసంలో సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా నారా భువనేశ్వరి...
ప్రపంచం హోమ్

అమెరికాకు గట్టిగా బుద్ధి చెప్పనున్న భారత్

Satyam News
ఫ్రెంచ్ విమాన యంత్రాంగ తయారీ దిగ్గజం సఫ్రాన్ భారత్ కు కొత్త ప్రతిపాదన పంపింది. తేజస్ Mk-2 యుద్ధవిమానాల కోసం ఇంజిన్ ఉత్పత్తి చేయాలన్న ప్రతిపాదనను సమర్పించింది. రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (DRDO)...
కృష్ణ హోమ్

టీడీపీలో చేరిన వైసీపీ ఎమ్మెల్సీలు

Satyam News
ఎమ్మెల్సీలు మర్రి రాజశేఖర్, బల్లి కళ్యాణ చక్రవర్తి, కర్రి పద్మశ్రీలు తెలుగుదేశం పార్టీలో చేరారు. ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీలో చేరారు. వీరికి పార్టీ కండువాలు కప్పి సీఎం...
error: Content is protected !!