Satyam News is a text and video-based digital news platform, managed by a highly professional team of senior journalists known for their integrity and commitment to ethical journalism. Chief Editor, Mr. Satya Murthy Pulipaka, is a veteran journalist with over 40 years of experience.
చమురు సరఫరాకు అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధి (Strait of Hormuz) నిర్వహణపై ఇరాన్, ఒమన్ దేశాలు ఒక ఒప్పందానికి వచ్చాయి. ఈ జలమార్గం గుండా ప్రయాణించే నౌకల కోసం కొత్త మార్గంపై ఇరు...
సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య పెంచే బిల్లుపై రాజ్యసభలో జరిగిన చర్చ సందర్భంగా అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్కు చెందిన టీడీపీ ఎంపీ చింతకాయల విజయ్ తన ప్రసంగంలో మాజీ...
అబద్దాలు చెప్పడం అడ్డంగా దొరికిపోవడం.. వైసీపీ అధినేతకు అలవాటైన విద్య. తాజాగా తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం పర్యటనలో.. రైతుల కోసం పోరాటం చేస్తున్నానంటూ.. అదే రైతుల ముందు అభాసుపాలయ్యారు. కూటమి ప్రభుత్వం రైతులకు వడ్డీ...
మూడు రోజుల్లో క్షమాపణ చెప్పకపోతే మెటా పై కఠిన చర్యలు తప్పవని మోడీ ప్రభుత్వం జుకర్బర్గ్ కు హెచ్చరికలు జారీ చేసింది. పరీక్షల సంస్కరణలు, ప్రశ్నపత్రాల లీక్లపై కఠిన చర్యలకు సంబంధించిన ప్రధానమంత్రి నరేంద్ర...
రాజధాని పెరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహిస్తున్న స్వాతంత్య్ర దినోత్సవ ఏర్పాట్లపై జి.ఎ.డి ముఖ్య కార్యదర్శి జె. శ్యామల రావు బుధవారం పెరేడ్ గ్రౌండ్స్ లో సమీక్షించారు. పెరేడ్ గ్రౌండ్స్ లో జరుగుతున్న ఏర్పాట్లను సి.ఆర్.డి.ఏ...
మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ప్రజా సమస్యలను నిరంతరం లేవనెత్తుతున్నప్పటికీ వాటికి సమాధానం చెప్పలేక కాంగ్రెస్ నాయకులు వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ అన్నారు....
రాజకీయ పార్టీగా మారే అవకాశాలపై చర్చిస్తున్న కాక్రోచ్ జనతా పార్టీ ఆ ఆలోచన తాత్కాలికంగా విరమించుకున్నట్లు కనిపిస్తున్నది. దేశానికి ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయ పార్టీ కంటే ప్రజల తరఫున ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకువచ్చే శక్తివంతమైన...
ఆషాడ మాసం సందర్భంగా బర్కత్ పురలోని పీఎఫ్ కార్యాలయం ఆలయ ప్రాంగణంలోని దర్బార్ మైసమ్మ ఆలయంలో బోనాల వేడుకలను మంగళవారం ఆలయ కమిటీ చైర్మన్ పెండ్యాల రాంబాబు ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా నిర్వహించారు. బోనాల...
తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు బోనాలు ప్రతీకగా నిలుస్తాయని ఐపిఎం డైరెక్టర్ డాక్టర్ సి.శివలీల అన్నారు. మంగళవారం నారాయణగూడ లోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ (ఐపిఎం) ప్రాంగణంలోని దుర్గాదేవి ఆలయంలో అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది...
ఉత్తరాంధ్ర కలలకు రెక్కలు అని చెప్పిన కూటమి నర్కార్ చివరకు ఉత్తరాంధ్ర వానుల కలలను నాశనం చేసిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య ఆరోపించారు. తమ ప్రాంతానికి మొదటి సారిగా ప్రధాని మంత్రి...