కొందరు మత్తుకు అలవాటు పడి భవిష్యత్తును విచ్చిన్నం చేసుకుంటున్నారని, సమాజం లోని ప్రతి ఒక్కరూ మత్తు పదార్థాలను విక్రయించే లేదా వినియోగించు వారి వివరాలను పోలీసు శాఖ కు అందించి అలాంటి వారిలో మార్పు...
రాఖీ పౌర్ణమి సందర్భంగా టికెట్ ఛార్జీలను టీజీఎస్ఆర్టీసీ పెంచిందని జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదు. కొందరు పనిగట్టుకొని ఉద్దేశపూర్వకంగా సంస్థ ప్రతిష్ఠకు భంగం కలిగేలా చేస్తున్న ఈ అబద్ధపు ప్రచారాన్ని యాజమాన్యం ఖండించింది....
నావికాదళ ఆధునీకరణను వేగవంతం చేస్తూ భారత నావికాదళం రెండు అధునాతన ఫ్రంట్లైన్ ఫ్రిగేట్లు – ఉదయగిరి (F35) మరియు హిమగిరి (F34) లను ఆగస్టు 26న విశాఖపట్నంలో – ఏకకాలంలో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది....
ఏపీ లిక్కర్ స్కాం కేసుకు సంబంధించి 200 పేజీలతో సిట్ ఏసీబీ కోర్టులో రెండో చార్జ్షీట్ దాఖలు చేసింది. రెండో చార్జ్షీట్లో ముగ్గురి పాత్రపై కీలక ఆధారాలు పొందుపరిచారు. మాజీ ముఖ్యమంత్రి వై ఎస్...
ఆ కంఠంలోంచి జాలువారే ప్రతి రాగం, ప్రతి పదం ఒక ఆరాధనలా వినిపించేది. ఆ స్వరంలో తనువునంతా నింపి ఆమె ఆలపిస్తుంటే వింటున్న వారికి దైవం ప్రత్యక్షమైన అనుభూతి కలిగేది. ఆమె పేరు వరలక్ష్మి....
పహల్గామ్ దాడికి వ్యతిరేకంగా నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ లో పాకిస్తాన్ ను భారత్ గట్టి దెబ్బే కొట్టింది. అయితే ఈ విషయాన్ని అధికారికంగా ఇప్పటి వరకూ ధృవీకరించలేదు. ఈ విషయాలను ఎయిర్ చీఫ్ మార్షల్...