హైదరాబాద్ హోమ్

శోభాయాత్ర లో ప్రమాదం: ఐదుగురు మృతి

ఉప్పల్ రామంతపూర్ గోకుల నగర్ లో శ్రీ కృష్ణ శోభాయాత్ర సందర్భంగా దురదృష్టవశాత్తు ప్రమాదం చోటుచేసుకుంది. ఐదు మంది విద్యుత్ షాక్ కు గురయ్యారు, మరో నలుగురు గాయపడ్డారు. గాయపడ్డవారిని మ్యాట్రిక్స్ హాస్పిటల్ కి తరలించారు. తరువాత మృతదేహాలను గాంధీ మార్చురీ కి పంపించారు. గాయపడినవారు ప్రస్తుతం మ్యాట్రిక్స్ హాస్పిటల్ (నాంపల్లి), స్థానికంగా చికిత్స పొందుతున్నారు. మృతులగా క్రిష్ణా అలియాస్ డైమండ్ యాదవ్ (21), శ్రీకాంత్ రెడ్డి (35), సురేష్ యాదవ్ (34), రుద్ర వికాస్ (39), రాజేంద్ర రెడ్డి (45) గుర్తించబడ్డారు. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు; ఇంకా వివరాలు రావాల్సి ఉన్నాయి.

Related posts

‘వ్యూహం’ సినిమా నిర్మాత దాసరి కిరణ్ అరెస్ట్

Satyam News

కొడంగల్ లో వీధి కుక్కల స్వైర విహారం

Satyam News

రేపు దేశవ్యాప్తంగా BSNL 4జీ సేవలు ప్రారంభం

Satyam News

Leave a Comment

error: Content is protected !!