ఆధ్యాత్మికంహోమ్

గిన్నిస్ రికార్డ్ లక్ష్యంగా అయోధ్య లో 9వ దీపోత్సవం

దీపావళి సందర్భంగా అయోధ్య నగరం మరోసారి గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను బద్దలు కొట్టడానికి సిద్ధమవుతోంది. దీపావళి రోజున అయోధ్యలో తొమ్మిదవ ‘దీపోత్సవం’ (దీపాల పండుగ) అత్యంత వైభవంగా జరగనుంది.

గత ఏడాది దీపోత్సవంలో దీపాలు వెలిగించి ఇప్పటికే గిన్నిస్ రికార్డ్ సాధించిన అయోధ్య, ఈసారి ఆ రికార్డును బ్రేక్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ దీపోత్సవంలో భాగంగా సరయూ నదీ తీరంలోని 56 ఘాట్లలో ఏకంగా 28 లక్షల ప్రమిదలను వెలిగించనున్నారు.

ఈ లక్ష్యాన్ని విజయవంతంగా చేరుకుంటే, అయోధ్య మరోసారి ప్రపంచంలోనే అత్యధిక దీపాలను ఒకే చోట వెలిగించిన ఘనతను సాధించి గిన్నిస్ రికార్డ్‌ను తన సొంతం చేసుకోనుంది. ఇందుకోసం ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి.

Related posts

19న చెవి తెగిన మేకలెక్కన జైల్లో రోదనలు వుంటాయా!

Satyam News

విశాఖలో మంత్రి నారా లోకేష్ 78వ ప్రజాదర్బార్

Satyam News

ఏపీ విద్యాశాఖ సూపర్‌…. లోకేష్‌పై కేంద్ర బృందం ప్రశంసలు

Satyam News

గంజాయి విక్ర‌యిస్తే ఏన్డీపీఎస్ చ‌ట్టం మేర‌కు జైలు

Satyam News

ప్రపంచస్థాయి సాంకేతికతతో విపత్తు రక్షణ వ్యవస్థ బలోపేతం

Satyam News

పాలెగాళ్ల ‘డిజిటల్ ఫ్యాక్షనిజం’.. హెరిటేజ్ మీద వ్యవస్థీకృత కుట్ర!

Satyam News

Leave a Comment