వై ఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె వై ఎస్ షర్మిల అంటే వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడుతున్న విషయం తెలిసిందే. పిసిసి అధ్యక్షురాలు షర్మిల తన అన్న అని కూడా చూడకుండా తీవ్రంగా...
కొల్లేరు వైఎస్ఆర్సిపి నాయకుడు మోరు రామరాజు ఇంటిని వడ్డిగూడెం గ్రామస్తులు ముట్టడించారు. పెదపాడు మండలం వడ్డిగూడెం గ్రామానికి చెందిన గ్రామస్తులు ఏలూరు శనివార పేట స్థానిక కట్టా సుబ్బారావు తోట లోని వైఎస్ఆర్సిపి కొల్లేరు...
విజయనగరం జిల్లా 33వ జిల్లా పోలీస్ సూపరెంటెండెంట్ గా ఏ.ఆర్.దామోదర్ సోమవారం డీపీఓలోని ఎస్పీ ఛాంబర్ లో బాద్యతలు చేపట్టారు. ప్రకాశం జిల్లా ఎస్పీగా పని చేసిన దామోదర్ విజయనగరం జిల్లా ఎస్పీగా రెండోసారి...
పి4 (Public-Private-People Partnership) పథకం అమలులో మార్గదర్శకులను బలవంతంగా ఎంపిక చేస్తున్నామని జరుగుతున్న ప్రచారం లో ఎలాంటి వాస్తవం లేదని పి4 ఛైర్మన్ చెరుకూరి కుటుంబరావు అన్నారు. ప్రభుత్వ అధికారులకు టార్గెట్లు నిర్వహించి మార్గదర్శకులను...
పౌరాణిక నాటకాలలో రాణించి గతంలో అనేకమందిచ్చే శభాష్ వన్స్ మోర్ అనే విధంగా చప్పట్లతో సంతోషపడిన రంగస్థల కళాకారులు నేడు సరైన ఆదరణ లేక కనుమరుగవుతున్నారు. వారిని ఆదుకోవాల్సిన బాధ్యత తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలపై...
ప్రకాశం జిల్లా నూతన ఎస్పీగా వి. హర్షవర్ధన్ రాజు ఆదివారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్పీని ఏఎస్పీ (అడ్మిన్) కె. నాగేశ్వరరావు, ఎఆర్ అదనపు ఎస్పీ కె. శ్రీనివాసరావు, అన్ని...
మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో అర్హత కలిగిన రైతులు అందరికీ ఉచితంగా ఉద్యానవన అభివృద్ధిలో భాగంగా మొక్కలు పంపిణి చేస్తుందని రంపచోడవరం డ్వామా ఏపీడి తూతిక శ్రీనివాస విశ్వనాధ్ అన్నారు. క్షేత్రస్థాయి...
గోపాలకృష్ణ దర్శకత్వంలో మురళీమోహన్ – జయసుధ జంటగా నటించిన “లక్ష్మణ రేఖ” చిత్రం విడుదలై 50 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా గోల్డెన్ జూబ్లీ వేడుక నిర్వహించారు. చిత్ర దర్శకుడు గోపాలకృష్ణ, మురళీమోహన్, జయసుధలతోపాటు...
గద్వాల భీం నగర్ లోని శ్రీ సంతాన వేణుగోపాల స్వామి దేవస్థానం కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. సోమవారం రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా శ్రీ సంతాన వేణుగోపాల స్వామి దేవాలయం నందు వేంచేసి...
సోమశిల రిజర్వాయర్ లో 74 టీఎంసీ నీటిని మించకుండా ఉండేవిధంగా రెగ్యులేట్ చేయడానికి నీటిని పెన్నా నదికి 5, 6 గేట్లు ద్వారా రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి విడుదల...