ఈ ఫొటోలో కనిపిస్తున్న పసికందులకు ఒకరితో ఒకరికి సంబంధం లేదు. వేరు వేరు తల్లిదండ్రులకు పుట్టిన పిల్లలు వీళ్లు. మరి అందరూ ఒకే చోట ఉన్నారేంటి? అందరూ ఒకో చోట పడుకున్నారేంటి? ఈ ప్రశ్నలకు...
పార్లమెంట్ ప్రవాస్ యోజన లో భాగంగా జోగులంబా గద్వాల జిల్లా కేంద్రంలో పుటాన్ పల్లి సమీపంలో ఉన్న ఎస్సి గురుకుల పాఠశాల ను, ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి ని కేంద్ర ప్రభుత్వ భారీ పరిశ్రమలశాఖ...
మొబైల్ ఫోన్ కొనివ్వాలంటూ తల్లితో గొడవ పడిన కుమారుడు, నిరాకరించిందన్న కోపంతో దారుణంగా హతమార్చాడు. జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లి మండలం శేరిపల్లి గ్రామంలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన...
జోగులాంబ గద్వాల జిల్లాలో ప్రభుత్వ స్థలాలు పొందిన బలహీన వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని జాతీయ బిసి కమిషన్ సభ్యుడు తల్లోజు ఆచారి హామీ ఇచ్చారు. రాష్ట్ర...
జోగులాంబ గద్వాల జిల్లా మల్డకల్ మండల కేంద్రంలో తెరాస పార్టీ ఆధ్వర్యంలో గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వ రైతు విధానాలను నిరసిస్తూ మల్దకల్ మండలం హెడ్ క్వార్టర్ నందు బిక్షాటన...
తుంగభద్రా నది పుష్కరాలు ప్రారంభం కావడంతో జోగులాంబ గద్వాల జిల్లా లోని ఐజ మండలం వేణి సోంపురం పుష్కర ఘాట్ ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ప్రశాంతతకు నెలవైన పుష్కర ఘాట్లు తుంగభద్రా నది హోయలు...