సీఎం జగన్ బాబాయి వై ఎస్ వివేకానందరెడ్డి మర్డర్ కేసులో హంతకుడు వై ఎస్ అవినాష్ రెడ్డి అని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు, కడప పార్లమెంటు అభ్యర్ధి వై ఎస్ షర్మిల అన్నారు. కడప...
గతంలో ఎప్పుడూ ఎన్నికల్లో పోటీ చేయకపోవడంతో వై ఎస్ షర్మిలకు ఆస్తులు ప్రకటించే అవకాశం రాలేదు. కడప ఎంపిగా పోటీ చేస్తున్నందున తొలి సారి ఆమె తన ఆస్తుల్ని వెల్లడించారు. వైఎస్ షర్మిల ఎన్నికల...
సీఎం జగన్ వైఎస్సార్ వారసుడు కానే కాదని పిసిసి అధ్యక్షురాలు, వై ఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె, కడప పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్ధి వైఎస్ షర్మిలా రెడ్డి అన్నారు. కడప జిల్లా మైదుకూరు నియోజక వర్గం...
ఏపీ సీఎం జగన్ రెడ్డి సొంత బాబాయి వై ఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో 8వ నిందితుడిగా ఉన్న జగన్ రెడ్డి సోదరుడు, కడప ఎంపి అవినాష్ రెడ్డి అత్యంత గడ్డు పరిస్థితిని ఎదుర్కొనే...
ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిలను కాంగ్రెస్ అధిష్ఠానం నియమించింది. ఈ మేరకు పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులిచ్చారు. ఇటీవల వై ఎస్ ఆర్ టి పిని విలీనం చేసి, షర్మిల...
వై ఎస్ షర్మిలను ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా నియమించేందుకు రంగం సిద్ధమైంది. ఒకటి రెండు రోజుల్లో ఏపీసీసీ చీఫ్గా షర్మిల పేరును ప్రకటించే అవకాశం ఉంది. హైకమాండ్ ఆదేశంతో పీసీసీ అధ్యక్ష పదవికి...
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడం, వైకాపాకు ఉపద్రవంగా పరిణమించనుందని నరసాపురం ఎంపీ, వైకాపా నాయకులు రఘురామకృష్ణం రాజు అన్నారు. వైకాపాకు జనవరి నాలుగో తేదీ...