షర్మిల పై ఘాటు వ్యాఖ్యలు చేసిన గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు
రాష్ట్ర పీసీసీ అధ్యక్షురాలు వైఎస్. షర్మిల టీడీపీకి ఊడిగం చేస్తున్నారంటూ గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ఆదివారం ఘాటు వ్యాఖ్యలు చేశారు. డిలిమిటేషన్ మీద ఏమాత్రం అవగాహన లేకుండా షర్మిల మాట్లాడుతున్నారంటూ...
