అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో సెప్టెంబరు 17 నుండి 19వ తేదీ వరకు పవిత్రోత్సవాలు శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు. ఇందుకోసం సెప్టెంబరు 16న సాయంత్రం అంకురార్పణ జరుగనుంది. యాత్రికుల వల్ల, సిబ్బంది వల్ల...
తెలుగువారు ప్రపంచంలో ఎక్కడ ఆపదలో ఉన్నా వారికి నేనున్నానని ముందుకు వచ్చి లోకేష్ ఆదుకుంటున్నారని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. నేపాల్ అల్లర్లలో చిక్కుకున్న తెలుగువారిని రక్షించడంలో లోకేష్ చేసిన కృషి అభినందనీయం. లోకేష్...
తిరుమలలోని పలు ప్రాంతాల్లో శనివారం ఉదయం టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ముందుగా కమాండ్ కంట్రోల్ రూమ్ ను పరిశీలించిన ఆయన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి భక్తులకు...
చిత్తూరు ప్రభుత్వాసుపత్రిలో డాక్టర్లు, సిబ్బందిపై దాడులకు పాల్పడినవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వైద్యారోగ్య శాఖామంత్రి సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు. నైట్ డ్యూటీలో ఉన్న డాక్టర్లు, సిబ్బందిపై శుక్రవారం అర్ధ రాత్రి కొందరు దాడి...
తుమ్మలగుంటలో తలుపు తట్టిన సిట్. చిరునామా ఉంది, కంపెనీ లేదు. కానీ తలుపు తెరిచినవాడు “డైరెక్టర్” కాదు.. డ్రైవర్! పక్కింటి మామ, పీఏ, మరదలు, మేనల్లుడు, పొరుగింటి శోభారాణి.. వీరే ఆయన “కార్పొరేట్ బోర్డు”....
దూరప్రాంతాల నుండి వచ్చే రైళ్లను మల్కాజ్గిరి స్టేషన్లలో నిమిషం పాటు నిలిపితే ప్రయాణికులు ఇక్కడ దిగి తమ గమ్యస్తానం చేరుకొంటారని జెడ్ ఆర్ యు సి సి మెంబెర్ నూర్ ఇటీవల రైల్వే సమావేశంలో...
విశ్వ ఆయుర్వేద పరిషద్ తెలంగాణ విభాగం వారు మూడు రోజుల పాటు ఏర్పాటు చేసిన ఆయుర్వేద విజ్ఞాన సదస్సు కు కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి ముఖ్య అతిధి గా హాజరయ్యారు. ఈ...
శ్రీ శ్రీ హోలిస్టిక్ హాస్పిటల్స్ దక్షిణాసియా మరియు భారతదేశంలో తొలిసారిగా అల్ట్రా-ఫాస్ట్ Q-డాట్ అబ్లేషన్ టెక్నాలజీను హృదయ సంబంధిత అట్రియల్ ఫైబ్రిలేషన్ (AF) వ్యాధి చికిత్స కోసం విజయవంతంగా ప్రవేశపెట్టింది. ఇది భారతీయ హృదయ...
హైదరాబాద్ లో సెప్టెంబర్ 11 నుంచి 13 వరకు మూడు రోజుల పాటు జరుగుతున్న ఇండియా – ఆఫ్రికా సీడ్ సమ్మిట్ లో భాగంగా ఆఫ్రికా ప్రతినిధుల బృందం తెలంగాణ అంతర్జాతీయ విత్తన పరీక్ష...