మహారాష్ట్రలో మరోసారి భారీ స్థాయి డిజిటల్ మోసం వెలుగులోకి వచ్చింది. ముంబైకి చెందిన 72 ఏళ్ల వ్యాపారవేత్తను సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులుగా నటించిన మోసగాళ్లు రూ.58 కోట్లకు మోసం చేశారు. ఈ...
సోషల్ మీడియాలో పరిచయాలు ఎంత ప్రమాదకరమో నిరూపించే మరో సంఘటన జరిగింది. సోషల్ మీడియాలో పరిచయం అయిన ఒక వ్యక్తి ప్రియుడుగా మారి ఒక మహిళను ఇబ్బంది పెట్టిన సంఘటన ఇది. తల్లి పెళ్లి...
కోల్కతాలోని ఒక ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని తన సహ విద్యార్థిచే అత్యాచారానికి గురైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో నిందితుడిని నగర దక్షిణ భాగంలోని ఆనందపూర్ ప్రాంతం...
హర్యానాలో మరో పోలీస్ అధికారి ఆత్మహత్య సంఘటన తీవ్ర కలకలం రేపింది. సైబర్ సెల్లో అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ (ఏఎస్సై)గా పనిచేస్తున్న సందీప్ అనే అధికారి తన సర్వీస్ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు....
మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లా మిరాజ్ పట్టణంలో భారీ నకిలీ కరెన్సీ రాకెట్ను పోలీసులు పట్టుకున్నారు. ఈ ఆపరేషన్లో అధికారులు రూ.1.11 కోట్ల విలువైన నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఒక పోలీసు...
బిహార్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) సీట్ల పంపకం ఆదివారం ఖరారైంది. మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు జరగనున్న ఈ ఎన్నికల్లో ముఖ్యమంత్రి నితీశ్కుమార్ నేతృత్వంలోని జెడీయూ (JD(U)),...
ప్రాణాంతక కోల్డ్రిఫ్ దగ్గుమందు తయారీ దారుడిని తమిళనాడు పోలీసులు అరెస్టు చేశారు. తమిళనాడు రాష్ట్రానికి చెందిన స్రేసన్ ఫార్మా యజమాని రంగనాథన్ గోవిందన్ ను పోలీసులు అరెస్టు చేయడంతో దగ్గు మందు కేసు కీలక...
భారతదేశంలో మహిళలపై అత్యాచారాలు తీవ్రమైన సమస్యగా మారాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) తాజా గణాంకాల ప్రకారం, గత ఏడాది దేశవ్యాప్తంగా అత్యాచార కేసులు గణనీయంగా పెరిగాయి. 2023 సంవత్సరంలో 4.5 లక్షలకుపైగా...
కోల్డ్రిఫ్ దగ్గు మందు తరచూ వాడుతున్నారా? ఈ వార్త చదివిన తర్వాత నిర్ణయం తీసుకోండి. మధ్యప్రదేశ్లో కోల్డ్రిఫ్ దగ్గు మందు తాగడం వల్ల 14 మంది పిల్లలు మృతి చెందిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా పలు...
కరూర్ ర్యాలీకి వెళ్తున్న సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదం కేసులో నటుడు–రాజకీయ నాయకుడు విజయ్ ప్రచార బస్సు డ్రైవర్పై పోలీసులు కేసు నమోదు చేశారు. సెప్టెంబర్ 27న కరూరులో జరిగిన విజయ్ పార్టీ (టీవీకే)...