ఈడీ ఎంటర్: లిక్కర్ కేసులో రూ.441.63 కోట్లు ఎటాచ్
ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎన్ ఫోర్సుమెంట్ డైరక్టరేట్ (ఈడీ) హైదరాబాద్ జోన్ అధికారులు ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (PMLA)–2002 కింద దర్యాప్తు చేపట్టి రూ.441.63 కోట్ల...
