Tag : EnforcementDirectorate

ముఖ్యంశాలుహోమ్

ఈడీ ఎంటర్: లిక్కర్ కేసులో రూ.441.63 కోట్లు ఎటాచ్

Satyam News
ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎన్ ఫోర్సుమెంట్ డైరక్టరేట్ (ఈడీ) హైదరాబాద్ జోన్ అధికారులు ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (PMLA)–2002 కింద దర్యాప్తు చేపట్టి రూ.441.63 కోట్ల...
ప్రత్యేకంహోమ్

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరవింద్ కేజ్రీవాల్ నిర్దోషి

Satyam News
ఢిల్లీ మద్యం కుంభకోణంలో మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, అప్పటి ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాలను నిర్దోషులుగా నిర్ధారించారు. వారితో బాటు మొత్తం 23 మందిని ఢిల్లీ కోర్టు శుక్రవారం నిర్దోషులుగా విడుదల చేసింది....
జాతీయంహోమ్

న్యూస్‌క్లిక్‌పై ఈడీ కొరడా.. రూ 184 కోట్ల జరిమానా

Satyam News
విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (FEMA) ఉల్లంఘనల కేసులో ప్రముఖ ఆన్‌లైన్ వార్తా పోర్టల్ న్యూస్‌క్లిక్ (NewsClick) దాని డైరెక్టర్ ప్రబీర్ పుర్కాయస్థపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కఠిన చర్యలు తీసుకుంది. విదేశీ నిధుల...
ముఖ్యంశాలుహోమ్

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబుకు క్లీన్ చిట్

Satyam News
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (APSSDC), సీమెన్స్ ప్రాజెక్టుకు సంబంధించిన మనీలాండరింగ్ ఆరోపణల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఎలాంటి పాత్ర లేదని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) స్పష్టం చేసింది. ఈ కేసులో...
ప్రత్యేకంహోమ్

ఈడీ చేతిలో మద్యం కుంభకోణం కీలక ఆధారాలు

Satyam News
జగన్ రెడ్డి హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో ప్రధాన పాత్రధారిగా ఆరోపణలు ఉన్న రాజంపేట ఎంపి, వైసీపీ ముఖ్యనాయకుడు, జగన్ రెడ్డి సన్నిహితుడు అయిన పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) నిర్వహించిన...
ప్రత్యేకంహోమ్

ఈడీ 2.0: తొలి ఆతిథ్యం అందుకున్న మాజీ ఏ2!

Satyam News
కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు అంటారు కానీ, కొందరి విషయంలో మాత్రం ఈడీ ఆఫీసు మెట్లు పాత జ్ఞాపకాలను నెమరువేసుకునేలా చేస్తాయి. గతంలో ‘ఈడీ 1.0’ వెర్షన్‌లో ఏ1గా జగన్, ఏ2గా విజయసాయిరెడ్డి జోడీగా...
ప్రత్యేకంహోమ్

లిక్కర్ కేసులో ఈడీ ఎంట్రీ..విజయసాయికి నోటీసులు..??

Satyam News
ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్‌ కేసులో మరోసారి ఈడీ ఎంట్రీ ఇచ్చింది. వైసీపీ మాజీ నేత విజయసాయిరెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 22న విచారణకు రావాలని ఆదేశించింది....
జాతీయంహోమ్

సోనియా, రాహుల్ పై ఈడీ కేసు కొట్టివేత

Satyam News
కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీలపై నేషనల్ హెరాల్డ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాఖలు చేసిన మనీలాండరింగ్ కేసును మంగళవారం ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు కొట్టివేసింది. ఈ దశలో ఈడీ...
క్రీడలుహోమ్

ఆన్ లైన్ బెట్టింగ్ యాప్: క్రికెటర్ల ఆస్తుల స్వాధీనం

Satyam News
ఆన్ లైన్ అక్రమ బెట్టింగ్ సైట్ లను ప్రోత్సహించి కోట్లాది రూపాయలు సంపాదించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసులో ప్రముఖ క్రికెటర్లు సురేష్ రైనా, శిఖర్ ధవన్ ల ఆస్తులను ఎన్ ఫోర్సుమెంట్ డైరెక్టరేట్ అధికారులు...
జాతీయంహోమ్

డిజిటల్ మోసం: రూ.58 కోట్లు హాంఫట్

Satyam News
మహారాష్ట్రలో మరోసారి భారీ స్థాయి డిజిటల్ మోసం వెలుగులోకి వచ్చింది. ముంబైకి చెందిన 72 ఏళ్ల వ్యాపారవేత్తను సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులుగా నటించిన మోసగాళ్లు రూ.58 కోట్లకు మోసం చేశారు. ఈ...