Tag : CyberCrime

జాతీయంహోమ్

హనీ ట్రాప్ తో బ్లాక్ మెయిల్ చేస్తున్న టీచర్

Satyam News
పిల్లలకు చదువు చెప్పాల్సిన ఒక టీచర్ ‘హనీ ట్రాప్’ కు పాల్పడి ఎంతో మందిని బ్లాక్ మెయిల్ చేసిన సంఘటన బెంగళూరులో జరిగింది. బెంగళూరులోని ఓ ప్రీ-ప్రైమరీ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న శ్రీదేవి రుడాగిపై...
హైదరాబాద్హోమ్

మెటా అధిపతితో పాటు పలువురిపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ కేసు

Satyam News
ప్రధాని నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో దేశ సమగ్రతకు భంగం కలిగించేలా పోస్టులు, రీల్స్ ప్రచారం చేశారనే ఆరోపణలపై పలువురు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాల నిర్వాహకులతో పాటు మెటా ఇండియా అధిపతిపై...
జాతీయం

ఎక్స్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసు: ఇక సీరియస్

Satyam News
రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్న ప్రముఖులను లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియా వేదిక ఎక్స్ (X)లో పోస్ట్ చేసిన ప్రచురితమైన “అవమానకర, దురుద్దేశపూర్వక, పరువునష్టం కలిగించే” కంటెంట్‌ను తొలగించాలని ఢిల్లీ పోలీసులు ఎక్స్‌కు అధికారికంగా లేఖ...
సినిమాహోమ్

కొత్త సినిమాలతో మళ్లీ కలకలం రేపుతున్న ఐబొమ్మ

Satyam News
ఐబొమ్మ మళ్లీ కొత్త సినిమాలను అప్ లోడ్ చేస్తున్నదా? ఈ ప్రశ్నకు అవుననే సమాధానం వస్తున్నది. తెలుగు సినిమా పరిశ్రమను ఒకప్పుడు తీవ్రంగా కలవరపరిచిన పైరసీ వెబ్‌సైట్ ఐబొమ్మ మరోసారి కార్యకలాపాలు ప్రారంభించినట్లు వార్తలు...
ప్రత్యేకంహోమ్

తప్పుడు ప్రచారం కేసులో జగన్ సి పి ఆర్ ఓ అరెస్టు

Satyam News
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీపీఆర్వో మరియు వైసీపీ మీడియా విభాగం ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరిని పోలీసులు అదుపులోకి తీసుకోవడం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు...
ప్రత్యేకంహోమ్

ఇంత డబ్బు ఎక్కడ నుండి వచ్చింది నారాయణ?

Satyam News
సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి మాజీ ఐపీఎస్ అధికారి, జేడీ లక్ష్మీనారాయణ భార్య ఊర్మిళ భారీగా నగదును పోగొట్టుకున్నారు అనే వార్త బయటకు వచ్చిన దగ్గర నుంచి పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. లక్ష్మీనారాయణ...
జాతీయంహోమ్

డిజిటల్ మోసం: రూ.58 కోట్లు హాంఫట్

Satyam News
మహారాష్ట్రలో మరోసారి భారీ స్థాయి డిజిటల్ మోసం వెలుగులోకి వచ్చింది. ముంబైకి చెందిన 72 ఏళ్ల వ్యాపారవేత్తను సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులుగా నటించిన మోసగాళ్లు రూ.58 కోట్లకు మోసం చేశారు. ఈ...