లావోస్ దేశంలో విదేశీ ఉద్యోగాల పేరుతో యువతను నమ్మించి, అక్రమంగా తరలించి సైబర్ మోసాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్...
మహారాష్ట్రలో మరోసారి భారీ స్థాయి డిజిటల్ మోసం వెలుగులోకి వచ్చింది. ముంబైకి చెందిన 72 ఏళ్ల వ్యాపారవేత్తను సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులుగా నటించిన మోసగాళ్లు రూ.58 కోట్లకు మోసం చేశారు. ఈ...