Category : వార్తలు

జాతీయం హోమ్

కోల్డ్రిఫ్ దగ్గు మందు తయారీదారుడి అరెస్టు

Satyam News
ప్రాణాంతక కోల్డ్రిఫ్ దగ్గుమందు తయారీ దారుడిని తమిళనాడు పోలీసులు అరెస్టు చేశారు. తమిళనాడు రాష్ట్రానికి చెందిన స్రేసన్ ఫార్మా యజమాని రంగనాథన్ గోవిందన్ ను పోలీసులు అరెస్టు చేయడంతో దగ్గు మందు కేసు కీలక...
జాతీయం హోమ్

మహిళలపై అత్యాచారాలు ఎందుకు పెరిగాయి?

Satyam News
భారతదేశంలో మహిళలపై అత్యాచారాలు తీవ్రమైన సమస్యగా మారాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) తాజా గణాంకాల ప్రకారం, గత ఏడాది దేశవ్యాప్తంగా అత్యాచార కేసులు గణనీయంగా పెరిగాయి. 2023 సంవత్సరంలో 4.5 లక్షలకుపైగా...
ముఖ్యంశాలు హోమ్

42 % రిజర్వేషన్ లతో నే స్థానిక సంస్థల ఎన్నికలు

Satyam News
స్థానిక సంస్థల ఎన్నికలకు దాదాపు అడ్డు తొలగింది. బీసీ రిజర్వేషన్లు ఉన్న ఎన్నికల నోటిఫికేషన్‌ కు స్టే ఇవ్వాలన్న కేసులో పాలక కులాల వాదనను హైకోర్టు తోసిపుచ్చింది. దీంతో అక్టోబర్ 9 (గురువారం )...
ప్రపంచం హోమ్

ఇస్లామిక్ ప్రసంగకుడు జకీర్ నాయిక్‌ కు గుణపాఠం

Satyam News
ఇస్లామిక్ ప్రసంగకుడు జకీర్ నాయిక్‌తో లండన్‌లో ఒక టాక్సీ డ్రైవర్ తగిన గుణపాఠం చెప్పాడు. ప్రముఖ ఇస్లామిక్ ప్రసంగకుడు డాక్టర్ జకీర్ నాయిక్ లండన్‌లో ఒక టాక్సీలో ప్రయాణిస్తుండగా జరిగిన సంఘటన ఇప్పుడు సోషల్...
ముఖ్యంశాలు హోమ్

ఏపీలో మూడు జిల్లాలకు రెడ్ అలెర్ట్

Satyam News
రానున్న మూడు గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిక జారీ చేసింది. ఈ మేరకు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్...
ప్రపంచం హోమ్

భారత్ పాక్ యుద్ధాన్ని తానే ఆపినట్లు మళ్లీ చెప్పిన ట్రంప్

Satyam News
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి తన వివాదాస్పద వ్యాఖ్యలతో సంచలనానికి కారణమయ్యారు. ఆయన మాట్లాడుతూ, “ఆపరేషన్‌ సిందూర్‌ అనంతరం భారత్‌–పాకిస్తాన్‌ మధ్య నెలకొన్న సంక్షోభాన్ని తానే ముగించానని” పునరుద్ఘాటించారు. వాణిజ్య మార్గాల ద్వారా...
జాతీయం హోమ్

కోల్డ్రిఫ్ దగ్గు మందు ప్రమాదకరం… వాడద్దు

Satyam News
కోల్డ్రిఫ్ దగ్గు మందు తరచూ వాడుతున్నారా? ఈ వార్త చదివిన తర్వాత నిర్ణయం తీసుకోండి. మధ్యప్రదేశ్‌లో కోల్డ్రిఫ్ దగ్గు మందు తాగడం వల్ల 14 మంది పిల్లలు మృతి చెందిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా పలు...
ముఖ్యంశాలు హోమ్

ముంబై బిజినెస్ సర్కిల్‌లో ఆంధ్రప్రదేశ్ ‘న్యూ ఫోర్స్’!

Satyam News
ముంబై… దేశ ఆర్థిక రాజధాని. అక్కడ క్షణానికో నిర్ణయం, నిమిషానికో కొత్త డీల్, ప్రతి అడుగు కోట్లాది రూపాయల వ్యాపార హడావిడి! అక్టోబర్ 6, 2025 న, ఈ అత్యంత బిజీ పారిశ్రామిక లోకంలో...
ప్రపంచం హోమ్

పెన్సిల్వేనియాలో కాల్పులు: ఒకరి హత్య

Satyam News
పెన్సిల్వేనియాలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. 51 ఏళ్ల భారత సంతతి మోటెల్ యజమాని రాకేష్ ఎహగబన్ శుక్రవారం రాత్రి కాల్పులకు బలయ్యారు. తన మోటెల్ పరిసరాల్లో గందరగోళం జరుగుతుండటంతో బయటికి వచ్చి పరిస్థితిని పరిశీలిస్తుండగా...
ప్రపంచం హోమ్

భారత్‌ కు పాకిస్తాన్ రక్షణ మంత్రి హెచ్చరిక

Satyam News
పాకిస్తాన్‌ రక్షణ మంత్రి భారత్‌ను తీవ్రంగా హెచ్చరించారు. భవిష్యత్‌లో ఏదైనా సైనిక ఘర్షణకు భారతదేశం కారణమైతే, దానికి పాకిస్తాన్‌ గట్టిగా ప్రతిస్పందిస్తుందని ఆయన తెలిపారు. రెండు అణ్వస్త్ర శక్తి కలిగిన దేశాలు యుద్ధానికి దూరంగా...
error: Content is protected !!