ప్రాణాంతక కోల్డ్రిఫ్ దగ్గుమందు తయారీ దారుడిని తమిళనాడు పోలీసులు అరెస్టు చేశారు. తమిళనాడు రాష్ట్రానికి చెందిన స్రేసన్ ఫార్మా యజమాని రంగనాథన్ గోవిందన్ ను పోలీసులు అరెస్టు చేయడంతో దగ్గు మందు కేసు కీలక...
భారతదేశంలో మహిళలపై అత్యాచారాలు తీవ్రమైన సమస్యగా మారాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) తాజా గణాంకాల ప్రకారం, గత ఏడాది దేశవ్యాప్తంగా అత్యాచార కేసులు గణనీయంగా పెరిగాయి. 2023 సంవత్సరంలో 4.5 లక్షలకుపైగా...
స్థానిక సంస్థల ఎన్నికలకు దాదాపు అడ్డు తొలగింది. బీసీ రిజర్వేషన్లు ఉన్న ఎన్నికల నోటిఫికేషన్ కు స్టే ఇవ్వాలన్న కేసులో పాలక కులాల వాదనను హైకోర్టు తోసిపుచ్చింది. దీంతో అక్టోబర్ 9 (గురువారం )...
ఇస్లామిక్ ప్రసంగకుడు జకీర్ నాయిక్తో లండన్లో ఒక టాక్సీ డ్రైవర్ తగిన గుణపాఠం చెప్పాడు. ప్రముఖ ఇస్లామిక్ ప్రసంగకుడు డాక్టర్ జకీర్ నాయిక్ లండన్లో ఒక టాక్సీలో ప్రయాణిస్తుండగా జరిగిన సంఘటన ఇప్పుడు సోషల్...
రానున్న మూడు గంటల్లో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిక జారీ చేసింది. ఈ మేరకు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్...
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన వివాదాస్పద వ్యాఖ్యలతో సంచలనానికి కారణమయ్యారు. ఆయన మాట్లాడుతూ, “ఆపరేషన్ సిందూర్ అనంతరం భారత్–పాకిస్తాన్ మధ్య నెలకొన్న సంక్షోభాన్ని తానే ముగించానని” పునరుద్ఘాటించారు. వాణిజ్య మార్గాల ద్వారా...
కోల్డ్రిఫ్ దగ్గు మందు తరచూ వాడుతున్నారా? ఈ వార్త చదివిన తర్వాత నిర్ణయం తీసుకోండి. మధ్యప్రదేశ్లో కోల్డ్రిఫ్ దగ్గు మందు తాగడం వల్ల 14 మంది పిల్లలు మృతి చెందిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా పలు...
ముంబై… దేశ ఆర్థిక రాజధాని. అక్కడ క్షణానికో నిర్ణయం, నిమిషానికో కొత్త డీల్, ప్రతి అడుగు కోట్లాది రూపాయల వ్యాపార హడావిడి! అక్టోబర్ 6, 2025 న, ఈ అత్యంత బిజీ పారిశ్రామిక లోకంలో...
పెన్సిల్వేనియాలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. 51 ఏళ్ల భారత సంతతి మోటెల్ యజమాని రాకేష్ ఎహగబన్ శుక్రవారం రాత్రి కాల్పులకు బలయ్యారు. తన మోటెల్ పరిసరాల్లో గందరగోళం జరుగుతుండటంతో బయటికి వచ్చి పరిస్థితిని పరిశీలిస్తుండగా...
పాకిస్తాన్ రక్షణ మంత్రి భారత్ను తీవ్రంగా హెచ్చరించారు. భవిష్యత్లో ఏదైనా సైనిక ఘర్షణకు భారతదేశం కారణమైతే, దానికి పాకిస్తాన్ గట్టిగా ప్రతిస్పందిస్తుందని ఆయన తెలిపారు. రెండు అణ్వస్త్ర శక్తి కలిగిన దేశాలు యుద్ధానికి దూరంగా...