పదవ తరగతి ఫెయిల్ అయ్యాడని అందరూ చెప్పుకునే ఒక డివిజనల్ అధికారి పదోన్నతి పై మరో జిల్లాకు అధికారిగా వెళ్లారు. వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదూ? అందరికి ఇదే అనుమానం ఉంది కానీ ఎవరూ...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజధాని అమరావతిని గ్లోబల్ హెల్త్కేర్ హబ్ గా తీర్చిదిద్దడానికి భారీ ఆరోగ్య సంరక్షణ సంస్థలకు ప్రోత్సాహాన్ని ప్రకటించింది. స్టాంప్ డ్యూటీ మినహాయింపు పొందిన సంస్థలలో ముఖ్యంగా మూడు పెద్ద ఆసుపత్రులు ఉన్నాయి:...
ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కేంద్ర బిందువైన వాల్ స్ట్రీట్ (Wall Street) జర్నల్ టెక్నాలజీ ప్రపంచంలో జరుగుతున్న అసాధారణ పరిణామాన్ని ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ విశాఖ లో గూగుల్ పెట్టుబడులను ఉదహరించింది. గూగుల్ AI (ఆర్టిఫిషియల్...
నకిలీ మద్యం కేసులో ఇప్పటికైనా పోలీసులకు లొంగిపోయి మాజీ మంత్రి జోగి రమేష్ నిజాలు చెప్పాలని టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న హితవు చెప్పారు. బుద్దా వెంకన్న మీడియాతో మాట్లాడుతూ, “జోగి జోగి...
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అడ్మినిస్ట్రేషన్ జడ్జ్గా ఉన్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కే. సురేష్ రెడ్డి, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుబ్బారెడ్డి సత్తి బుధవారం ఏలూరులో పర్యటించారు. ఈ సందర్భంగా ఏలూరు జిల్లా...
నాయుడుపేట తెలుగు ప్రజల చిరకాల కోరిక నెరవేరుతోంది. మాజీ ముఖ్యమంత్రి, తెలుగు ప్రజల ఆరాధ్య దైవం, నటసార్వభౌమ స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి విగ్రహ భూమిపూజ కార్యక్రమం గురువారం ఉదయం 10:30 గంటలకు నిర్వహించనున్నారు....
ఉమ్మడి కృష్ణాజిల్లాకు చెందిన ఇద్దరు మాజీ మంత్రులతో వైకాపా అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డికి తలనొప్పులు తప్పడం లేదు. వీరిద్దరి వ్యవహారశైలితో పార్టీకి నష్టం జరుగుతుందని, వీరి స్వంత సమస్యలకు పార్టీని అడ్డుపెట్టుకుంటున్నారని, పార్టీకి బలం కావాల్సిన...
పులివెందుల లోని ఇండో జర్మన్ గ్లోబల్ అకాడమీ ఫర్ ఆగ్రో ఎకాలజీ రీసెర్చ్ & లెర్నింగ్ ఇనిస్టిట్యూట్ ( IGGAARL) ను జర్మన్ ఫెడరల్ ప్రభుత్వ అంబాసిడర్ డాక్టర్ ఫిలిప్ అకెర్మాన్ సందర్శించారు. వీరితో...
పటిష్ఠ భారత్ నిర్మాణానికి కృషి చేస్తామని దేశ ప్రజలంతా ప్రతిజ్ఞ చేయాలని పొదలకూరు పీఏసీఎస్ ఛైర్మన్ తలచీరు మస్తాన్ బాబు, పొదలకూరు ఎస్.ఐ హనీఫ్ అన్నారు. భారత ప్రభుత్వ సాంస్కృతిక శాఖ (న్యూఢిల్లీ) సౌజన్యంతో...
అసత్యాలతో అప్రతిష్టపాలు చేస్తున్న వైసీపీ సోషల్ మీడియాపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్నట్లే కనిపిస్తున్నది. తిరుపతికి చెందిన వైసీపీ సీనియర్ నాయకుడు, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డికి సంబంధించిన ఇద్దరు వ్యక్తులను...