ఎన్టీఆర్ 28వ వర్థంతి సందర్భంగా ‘మనదేశం’ సినిమా 75 సంవత్సరాల విజయోత్సవ వేడుకలు హైదరాబాద్ లోని ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ లో జరిగాయి. ఎన్టీఆర్ సెంటనరీ సెలబ్రేషన్స్ కమిటీ ఆధ్వర్యంలో ‘ మనదేశం’ చిత్ర...
హైదరాబాద్ మింట్ లో తయారైన తొలి స్మారక నాణెం ఎన్ .టి .రామారావు గారిది. ఈ నాణెం రెండున్నర నెలల్లో 25,000 అమ్ముడు పోవడం దేశంలోనే సరికొత్త రికార్డు అని మింట్ చీఫ్ జనరల్...
భారత దేశంలో తెలుగు వారిని గుర్తించేలా చేసింది ఎన్టీఆర్ అని రాష్ట్ర మంత్రి కేటీర్ పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా పర్యటనలో ఐటీ మంత్రి కేటీఆర్ 1369కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు.ఖమ్మం లకారం టాంక్...
మద్రాసులో నట జీవితాన్ని ప్రారంభించిన నందమూరి తారక రామారావు మహానటుడుగా, మహోన్నత నాయకుడిగా భావితరాలకు స్ఫూర్తిని కలిగించారని పలువురు వక్తలు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎన్.టి.ఆర్. సెంటినరీ కమిటీ చెన్నైలోని ఆంధ్రాక్లబ్ లో సమాలోచన...
నందమూరి ఎన్.టి. రామారావు కీర్తి ఆ చంద్రతారార్కం ఉండాలనే సంకల్పతోనే మా కమిటీ నిర్మాణాత్మకమైన కార్యక్రమాలను తలపెట్టిందని, ఎన్ .టి .ఆర్ ప్రసంగాలను రెండు సంపుటాలుగా , అన్నగారి వ్యక్తిత్వం పై శకపురుషుడు అన్న...
జూలై ఫస్ట్ వీక్ నడుస్తున్న… ఏపీలో అంత పెద్దగా ఋతుపవనాలు రాకపోవడంతో… వర్షాలు అంతగా పడక…భానుడు భగభగమని మండుతున్నాడు.అందుకు సాక్ష్యమే మీరు చూస్తున్న దృశ్యం.”భవిష్యత్ కు టీడీపీ గ్యారెంటీ” అంటూ విజయనగరం జిల్లాలో టీడీపీ...
తెలుగు జాతికి గుర్తింపు, గౌరవనాన్ని తీసుకొచ్చిన మహనీయ నటుడు, నాయకుడు నందమూరి తారక రామారావు అని, ఆయన తెలుగు జాతికి ఎప్పటికీ స్పూర్తినిస్తూనే ఉంటారని ఎన్.టి.ఆర్. శకపురుషుడని ప్రముఖ రచయిత, రాజ్యసభ సభ్యుడు విజయేంద్ర...
ఎన్టీఆర్ వీరాభిమాని మేడిశెట్టి సాయి మణికంఠ మృతిపై సందేహాలు, సమాచారం ఉంటే తమకు చెప్పాలని డిఎస్పీ కేవీ రమణ అన్నారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం మోడేకుర్రు శివారు కడలివారిపాలెంలో...
నందమూరి తారక రామారావు గారు తెర మీద పోషించిన శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, శ్రీవెంకటేశ్వర స్వామి, శివుడు, మహా విష్ణువు పాత్రలతో ప్రజలకు ఆరాధ్య దైవం అయ్యారని, తాను కూడా రామారావు గారిని అదే దృష్టి...