నెల్లూరుహోమ్

నాయుడుపేటలో ఎన్‌.టి‌.ఆర్‌ విగ్రహ భూమి పూజ

#NTR

నాయుడుపేట తెలుగు ప్రజల చిరకాల కోరిక నెరవేరుతోంది. మాజీ ముఖ్యమంత్రి, తెలుగు ప్రజల ఆరాధ్య దైవం, నటసార్వభౌమ స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి విగ్రహ భూమిపూజ కార్యక్రమం గురువారం ఉదయం 10:30 గంటలకు నిర్వహించనున్నారు. కొండేపాటి గంగాప్రసాద్, నెలవల సుబ్రహ్మణ్యం సూచనల మేరకు సూళ్లూరుపేట నియోజకవర్గ శాసనసభ్యురాలు డాక్టర్ నెలవల విజయశ్రీ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమం నాయుడుపేట మున్సిపల్ పరిధిలోని సీఎస్ తేజ హాల్ ఎదురుగా జరగనుంది. కార్యక్రమ విజయవంతం కోసం తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, మీడియా మిత్రులు పెద్ద ఎత్తున హాజరుకావాలని నాయుడుపేట మున్సిపల్ వైస్ చైర్మన్ 786 రఫీ పిలుపునిచ్చారు.

Related posts

పీ ఓ కే లో ఉగ్రరూపం దాల్చిన నిరసనలు

Satyam News

గోదావరికి పెరుగుతున్న వరద ఉద్ధృతి

Satyam News

Operation Mobi Trackలో భారీగా సెల్‌ఫోన్ల రికవరీ

Satyam News

మన్యం లో పరిమళించిన మానవత్వం

Satyam News

ఏపీకి వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ C4IR కేంద్రం

Satyam News

భారత్ వైపు చూస్తే…. ఇక అంతే…

Satyam News

Leave a Comment