విజయవాడలో ఆంధ్ర క్రికెటర్ అసోసియేషన్ ప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ సమావేశం ఏసీఏ నూతన కమిటీని ఎన్నుకున్నది. అధ్యక్షుడిగా విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని (శివనాథ్) ఎన్నిక కాగా కార్యదర్శిగా ఎంపీ సానా సతీష్...
తండ్రి మరణించినప్పుడే రాజకీయాలు చేసిన వ్యక్తి మాజీ సీఎం జగన్ అని రాష్ట్ర ఎన్.ఆర్.ఐ, సెర్ఫ్ శాఖమంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. కలెక్టరేట్ లో సర్దార్ గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా కలెక్టరేట్ కు...
స్త్రీ శక్తి పథకాన్ని తిరుపతి బస్టాండ్ నుండి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ చరిత్రలో ...
‘స్త్రీ శక్తి’ పథకం ద్వారా మహిళలకు ఆర్థిక చేయూత లభిస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం రోజున ఈ స్త్రీశక్తి పథకానికి శ్రీకారం చుట్టామని, మహిళలకు మేలు చేస్తున్నామన్న తృప్తి...
అమరావతిలో మరో ఐటీ కంపెనీ కొలువుదీరింది. కేసరపల్లి ఏపీఐఐసీ- ఏస్ అర్బన్ హైటెక్ సిటీలోని మేథ టవర్ ఒకటవ అంతస్తులో బాన్బ్లాక్ టెక్నాలజీస్ సంస్థను ఏర్పాటు చేసినట్లు సీఈవో సౌరి గోవిందరాజన్ వెల్లడించారు. ఈ...