ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి విషయంలో ఇప్పుడు ఫుల్ఫామ్లో పరుగులు పెడుతోంది. 2025-26 మొదటి త్రైమాసికంలో 10.5 శాతం వృద్ధి సాధించింది. ఇది జాతీయ సగటు 8.8% కంటే ఎక్కువ. ఈ గణాంకాలు కచ్చితంగా కూటమి ప్రభుత్వం...
లండన్ లో మరొక జాత్యహంకార నేరం బయటకు వచ్చింది. ఓల్డ్బరీలోని ఒక పార్కులో నడచి వెళుతున్న ఒక సిక్కు మహిళపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారం చేశారు. జాతి ద్వేషంతో ప్రతీకారేచ్ఛతో వారు ఈ నేరానికి...
ఇష్టపడి కట్టుకొన్న రిషికొండ ప్యాలస్లో కూడా చేతి వాటం చూపించడంతో.. బొక్కలు బయటపడ్డాయి. పవన్ కల్యాణ్ వెళ్లడంతో పరువుపోయింది. దాని మీద మొదలైందట ఇంట్లో పోరు. నేను ఇక అక్కడికి అడుగు పెట్టను అని....
దేశంలో యూరియా కొరత కేవలం సరఫరా సమస్యగా ప్రారంభమై, తీవ్రమైన రాజకీయ వివాదంగా మారింది. ఇది వ్యవసాయ, రాజకీయ, పరిపాలనా వ్యవస్థల మధ్య ఉన్న సంక్లిష్టతను బయటపెట్టింది. 2024 ఖరీఫ్ సీజన్లో అనుకూల వర్షాలతో...
దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు ఏలూరు జిల్లా కోర్టులో ఊరట లభించింది. 2011లో నమోదైన కేసులో చింతమనేనిని నిర్దోషిగా కోర్టు తేల్చింది. రచ్చబండ కార్యక్రమంలో అప్పటి కాంగ్రెస్ నాయకుడు వట్టి వసంతకుమార్ కు...
వరుస బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న బీరంగూడకు చెందిన అలవాటుపడిన నేరస్తులయిన తూర్పాటి సాయి కుమార్ వయస్సు(21), మన్నే సాయి కిరణ్ (19) లను చందానగర్ పోలీసు లు అరెస్టు చేశారు. స్టేషన్ నేర పరిశోధన...
కర్నూలు జిల్లా అభివృద్ధి, ప్రజల సంక్షేమం, ప్రభుత్వ పథకాల సమర్థవంతమైన అమలులో జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా సేవలు ప్రశంసనీయం అని రాష్ట్ర పరిశ్రమలు వాణిజ్యం ఫుడ్ ప్రాసెసింగ్ శాఖా మంత్రి టీజీ భరత్...
మంత్రి నారా లోకేష్ మరోసారి సక్సెస్ఫుల్ లీడర్ అనిపించుకున్నారు. నేపాల్లో అల్లర్ల కారణంగా అక్కడ చిక్కుకున్న ఆంధ్రులను తిరిగి ఏపీకి సురక్షితంగా తీసుకురావడంలో ఆయన సక్సెస్ అయ్యారు. దాదాపు 2 రోజులపాటు ఆయన చేసిన...
ప్రముఖ ఐటి సంస్థ మైక్రాన్ గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం స్కూల్ ఆఫ్ సైన్స్ ద్వారా ఎమ్సిఎ కోర్సు అభ్యసిస్తున్న విద్యార్ధులను భారీ వేతనంలో ఎంపిక చేసుకుంది. కొత్త విద్యాసంవత్సరం ప్రారంభంలోనే జరిగిన ఈ ప్రాంగణ...
నేను నటించిన మంచి సినిమాల్లో ఒకటిగా నిలిచిపోయే చిత్రం “నేనెవరు?”. దర్శకుడు చిరంజీవి ఈ కథ నాకు చెప్పినప్పుడు లిటరల్ గా షాక్ అయ్యాను. ఇంత గొప్ప కథను కరెక్ట్ గా తెరకెక్కించగలడా అని...