Category : హోమ్

ప్రపంచం హోమ్

సింధు జలాల ఒప్పందం రద్దుతో కష్టాల్లో పాక్

Satyam News
భారత భూభాగంలోని రావి నదికి వచ్చిన వరదల కారణంగా పాకిస్తాన్ లోని చాలా ప్రాంతాలు మునిగిపోయాయి. పాకిస్తాన్ లోని పంజాబ్‌లో వరదలు మరింత తీవ్రం కావడానికి భారత్ సింధు జలాల ఒప్పందం రద్దు చేసుకోవడమేనని...
పశ్చిమగోదావరి హోమ్

ఆరోపణలు ఉన్నా ఆగదు ప్రమోషన్

Satyam News
రాష్ట్ర వ్యాప్తంగా 56 మంది మండల పరిషత్ అభివృద్ధి అధికారులకు (డి డి ఓ) డివిజనల్ డవలప్మెంట్ అధికారులుగా ప్రభుత్వం పదోన్నతి కలిపిస్తూ ఆదేశాలు జారీ చేసినట్టు తెలిసింది. అయితే ఈ ఆదేశాలు అధికారికంగా...
సంపాదకీయం హోమ్

గూగుల్ కు విశాఖే ఎందుకు నచ్చింది?

Satyam News
దేశంలో ఇన్ని ప్రదేశాలు ఉండగా గూగుల్ సంస్థ తన అతి పెద్ద డేటా సెంటర్ ను ఏర్పాటు చేసుకోవడానికి విశాఖపట్నం ను ఎందుకు ఎంపిక చేసుకున్నది? ఈ ప్రశ్న చాలా మందిలో ఉద్భవిస్తున్నది కానీ...
ప్రపంచం హోమ్

భారత్ లో రూ.5.5 లక్షల కోట్ల పెట్టుబడికి జపాన్ సిద్ధం

Satyam News
భారత్‌లో వచ్చే పది సంవత్సరాల్లో 10 ట్రిలియన్ యెన్ (దాదాపు రూ.5.5 లక్షల కోట్లు) పెట్టుబడి పెట్టాలని జపాన్ లక్ష్యాన్ని నిర్ధేశించుకున్నదది. ముఖ్యంగా క్రిటికల్ మినరల్స్, రక్షణ, సాంకేతికత వంటి కీలక రంగాల్లో భాగస్వామ్యాన్ని...
నెల్లూరు హోమ్

సంచలన విషయాలు బయటపెట్టనున్న లేడీ డాన్ అరుణ?

Satyam News
లేడీ డాన్ నిడిగుంట అరుణను ఒంగోలు జైలు వద్ద కోర్ట్ అనుమతులతో కస్టడీలోకి తీసుకున్న పోలీసులు ఒంగోలు జైలు నుండి  కోవూరు పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చారు. అరుణ ను మూడు రోజుల పాటు...
విశాఖపట్నం హోమ్

ముందు నేను మాట్లాడతా… వద్దు రాము, చివరి అవకాశం నీదే!

Satyam News
తెలుగుదేశం పార్టీ కోటిమంది సభ్యులుగల అతిపెద్ద కుటుంబం. ఎవరు ఏస్థాయి పదవుల్లో ఉన్నా అధినేతలను కుటుంబ పెద్దల్లా గౌరవించడం సాంప్రదాయంగా వస్తోంది. విశాఖ నోవాటెల్ లో జరిగిన ఏరోస్పేస్, డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరర్స్ సదస్సులో పదవులను...
ప్రత్యేకం హోమ్

రికార్డు స్థాయిలో వృద్ధిరేటు నమోదు

Satyam News
టారిఫ్ ల పేరుతో భారత ఆర్ధిక వ్యవస్థను అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ లాంటి వారు ఛిన్నాభిన్నం చేయాలని చూస్తున్నా కూడా భారత ఆర్థిక వ్యవస్థ 7.8 శాతం మేరకు రికార్డు స్థాయిలో వృద్ధి...
నిజామాబాద్ హోమ్

భారీ వరద కూడా తట్టుకుని నిలబడ్డ పోచారం

Satyam News
కొత్తగా కట్టిన నీటిపారుదల ప్రాజెక్టులు కొట్టుకుపోతుంటే వందేళ్ల కిందట కట్టిన ప్రాజెక్టులు మాత్రం ఎంతో పటిష్టంగా ఉన్నాయి. అందులో ప్రధమ స్థానంలో నిలుస్తున్నది పోచారం ప్రాజెక్టు. 103 సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ పురాతన...
ముఖ్యంశాలు హోమ్

అమరావతి మీదుగా 3 బుల్లెట్ ట్రైన్ కారిడార్లు

Satyam News
ఏపీ రాజధాని అమరావతికి కేంద్ర ప్రభుత్వం సైతం అత్యంత ప్రాధాన్యతనిస్తోంది. ఉత్తర, దక్షిణాది రాష్ట్రాలకు సెంటర్‌గా అమరావతిని మార్చేందుకు కేంద్రం తన వంతు సహాయాన్ని అందిస్తోంది. ఈ మేరకు మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు...
విశాఖపట్నం హోమ్

విశాఖకు మరో ఘనత..మహిళలకు అత్యంత సురక్షిత నగరం

Satyam News
ఏపీ ఆర్థిక, ఐటీ రాజధాని విశాఖపట్నం మరో అరుదైన ఘనత సాధించింది. దేశంలోనే మహిళలకు అత్యంత సురక్షితమైన నగరాల్లో విశాఖ చోటు దక్కించుకుంది. మహిళల భద్రతపై జాతీయ వార్షిక నివేదిక గురువారం రిలీజ్ అయింది....
error: Content is protected !!