సిపిఐ అగ్ర నాయకుడు, నల్లగొండ మాజీ పార్లమెంటు సభ్యులు కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి కొద్దిసేపటి క్రితం హైదరాబాదులో మరణించారు. సురవరం సుధాకర్ రెడ్డి, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా తరపున నల్గొండ లోక్సభ...
‘మార్వాడీ గో బ్యాక్’ ఉద్యమం నేపథ్యంలో నేడు తెలంగాణలో బంద్ కొనసాగుతున్నది. వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేశారు. యాదాద్రి, నారాయణపేట, జనగామ, నల్గొండ జిల్లాలు సహా పలు ప్రాంతాల్లో వ్యాపారాలు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ...
గోదావరి, కృష్ణా నదులకు ఎగువ నుంచి వస్తున్న భారీ ప్రవాహాలు, వరదల పరిస్థితిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఢిల్లీ నుంచి సీఎస్ కె.విజయానంద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తాలతో పాటు...
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో అగ్రగామి సంస్థ ఓపెన్ఏఐ శుక్రవారం నాడు భారత్లో తొలి కార్యాలయం ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించింది. ఈ ఏడాది చివరినాటికి భారత్లో తన తొలి కార్యాలయాన్ని న్యూఢిల్లీలో ప్రారంభించనుందని వెల్లడించింది....
పెద్దఎత్తున దివ్యాంగుల పింఛన్లు తొలిగిస్తున్నారంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం సచివాలయంలో అధికారులతో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పథకంపై సమీక్ష నిర్వహించారు. గత ప్రభుత్వంలో అడ్డదారిలో సదరం సర్టిఫికెట్లు తీసుకుని...
పట్టుదలతో కసి తో క్రీడలలో పాల్గొన్నప్పుడు ఉత్తమ్ ఫలితాలను వస్తాయని క్రీడ శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి అన్నారు. క్రీడల్లో పాల్గొనే ప్రతి ఒక్క క్రీడాకారుడు తాము ఒలంపిక్ లో పథకం సాధించడమే...
రాష్ట్రంలో ప్రతీ పేద కుటుంబానికి సొంతిల్లు ఉండాలని, ఇందుకోసం తలపెట్టిన గృహనిర్మాణ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. వచ్చే ఏడాది మార్చి నాటికి...
భారీ వర్షాల మధ్య మంగళవారం సాయంత్రం ముంబైలో ఘోర ప్రమాదం తృటిలో తప్పింది. రెండు మోనోరైల్ రైళ్లు స్టేషన్ల మధ్య ఎత్తైన ట్రాక్లపై ఆగిపోవడంతో వందలాది మంది ప్రయాణీకులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతికారు....
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాతీయ స్థాయిలో తన ప్రభావాన్ని విస్తృతం చేశారు. తాజాగా తెలంగాణకు చెందిన సుప్రీంకోర్టు పూర్వ న్యాయమూర్తి జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డిని ‘ఇండియా’ కూటమి తన ఉపరాష్ట్రపతి అభ్యర్ధిగా ప్రకటించడం...
పశ్చిమ మధ్య, వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. అది నేడు వాయుగుండంగా బలపడే అవకాశం కనిపిస్తున్నది. అదే విధంగా రేపు మధ్యాహ్నానికి దక్షిణ ఒడిశా-ఉత్తరాంధ్ర తీరాలను దాటే అవకాశం కనిపిస్తున్నదని ఏపీ రాష్ట్ర విపత్తుల...