పాట్నాలో అంబరాన్ని అంటిన సంబరాలు
అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన నేపథ్యంలో పట్నాలోని జేడీయూ ప్రధాన కార్యాలయం వద్ద ఉత్సాహభరిత దృశ్యాలు చోటుచేసుకున్నాయి. 243 సభ్యుల బీహార్ అసెంబ్లీలో NDA 186 స్థానాల్లో ఆధిక్యంలోకి వెళ్లడంతో, పార్టీ కార్యకర్తలు...
