బొత్స కన్నీటి వెనక అసలు నిజం..??
వైఎస్సార్ కాంగ్రెస్ని వీడిన నేతలు.. ఆ పార్టీ పెద్దలను టెన్షన్ పెడుతున్నారు. నా జోలికొస్తే మీ సీక్రెట్లు బయటపెడతా అని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇచ్చిన వార్నింగ్తో.. తాడేపల్లి ప్యాలెస్ సైలెంట్ మోడ్లోకి వెళ్లిపోయింది....
