Tag : NaraChandrababuNaidu

ప్రత్యేకం హోమ్

నారా లోకేష్‌కు మోదీ ‘సూపర్ ప్రశంస’!

Satyam News
ఆంధ్రప్రదేశ్‌లో ఐటీ మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో విజయవంతంగా నిర్వహించిన “సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్” అవగాహన కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభలో ప్రశంసించడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించింది....
ముఖ్యంశాలు హోమ్

గూగుల్ రాకతో ప్రపంచం చూపు ఏపీ వైపు

Satyam News
వికసిత్ ఏపీతోనే వికసిత్ భారత్ లక్ష్యం సాకారం అవుతుందని ప్రధాని నరేంద్రమోదీ వ్యాఖ్యానించారు. స్థానిక ఉత్పత్తులను ప్రొత్సహించినప్పుడే జీఎస్టీ సంస్కరణలకు సార్థకత చేకూరుతుందని స్పష్టం చేశారు. వికసిత్ భారత్, ఆత్మనిర్భర్ భారత్ వంటివి సాకారం...
ప్రత్యేకం హోమ్

విధ్వంసం నుంచి వికాసం వైపు వెళుతున్నాం….

Satyam News
రేపు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ పర్యటనను విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మంత్రులు, కూటమి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నంద్యాల, కర్నూలు జిల్లా...
ప్రత్యేకం హోమ్

వై గూగుల్ గూగుల్డ్ వైజాగ్!

Satyam News
గూగుల్ $15 బిలియన్ల (సుమారు ₹1,25,000 కోట్లు)భారీ పెట్టుబడితో విశాఖపట్నం ఇప్పుడు అంతర్జాతీయ దృష్టిని ఆకర్షిస్తోంది. అమెరికా వెలుపల గూగుల్ అతిపెద్ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) హబ్‌గా ఇది రూపుదిద్దుకుంటున్న నేపథ్యంలో, టెక్ దిగ్గజాలు...
ముఖ్యంశాలు హోమ్

కల్తీ మద్యం కట్టడికి “ఏపీ ఎక్సైజ్ సురక్ష” యాప్

Satyam News
నకిలీ మద్యానికి చెక్ పెట్టేందుకు “ఏపీ ఎక్సైజ్ సురక్ష” యాప్ తెచ్చామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. గత పాలకులు ఎక్సైజ్ శాఖను సర్వనాశనం చేశారని… ఇప్పుడు దాన్ని గాడిలో పెట్టినా… వారసత్వంగా...
నెల్లూరు హోమ్

నెల్లూరులో స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ మార్కెట్

Satyam News
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం నెల్లూరు జిల్లా మైపాడు గేటులో ఏర్పాటు చేసిన స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ మార్కెట్ ను వర్చువల్‌గా ప్రారంభించారు. రూ. 7 కోట్ల వ్యయంతో అత్యాధునికంగా ఏర్పాటు చేసిన...
కర్నూలు హోమ్

ప్రధాని ఏపీ పర్యటన ఏర్పాట్లపై సీఎం చంద్రబాబు సమీక్ష

Satyam News
ఈ నెల 16వ తేదీన ఏపీలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన ఏర్పాట్లపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్షించారు. రాష్ట్ర సచివాలయంలో బుధవారం నిర్వహించిన ఈ సమీక్షలో మంత్రులు నారా లోకేష్, బీసీ...
కర్నూలు హోమ్

కర్నూలు..డ్రోన్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా!

Satyam News
కూటమి ప్రభుత్వం వచ్చాక ఏపీ శరవేగంగా అభివృద్ధి వైపు అడుగులు వేస్తోంది. భారీ ప్రాజెక్టులు, లక్షల కోట్ల పెట్టుబడులు ఏపీకి క్యూ కడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మరో భారీ ప్రాజెక్టుకు కూటమి సర్కార్ శ్రీకారం...
ప్రత్యేకం హోమ్

దుబాయ్ వెళుతున్న చంద్రబాబు నాయుడు

Satyam News
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటనకు ముహూర్తం ఖరారు అయింది. అక్టోబర్ 22 నుంచి 24వ తేదీ వరకు దుబాయ్, అబుదాబి, యూఏఈలలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. నవంబర్ 14, 15...
క్రీడలు హోమ్

బీసీసీఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కమిటీ సభ్యులుగా సానా సతీష్

Satyam News
నేడు జరిగిన బీసీసీఐ 94వ వార్షిక సాధారణ సమావేశం (AGM) లో ఆంధ్రప్రదేశ్ నుండి రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఫెసిలిటీస్ కమిటీ సభ్యులుగా నియమితులయ్యారు. ఈ కమిటీ దేశవ్యాప్తంగా...
error: Content is protected !!