35.2 C
Hyderabad
May 9, 2024 17: 05 PM

Tag : narachandrababunaidu

Slider కృష్ణ

చంద్రబాబు నివాసంలో రాజ శ్యామల యాగం

Satyam NEWS
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నివాసంలో శుక్రవారం రాజ శ్యామల యాగం చేపట్టారు. నేటి నుంచి మూడు రోజుల పాటు ఈ యాగం జరగనుంది. ఇందులో భాగంగా మొదటి రోజు జరిగిన పూజా కార్యక్రమాలు,...
Slider ముఖ్యంశాలు

సమగ్ర శిక్ష ఉద్యోగులకు టీడీపీ అధినేత చంద్రబాబు హామీ

Satyam NEWS
అన్నమయ్య జిల్లా పీలేరు లో టీడీపీ రా కదలిరా కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి పక్ష నాయకులు నారా చంద్రబాబు నాయుడుని స్టేజి పై  సమగ్ర శిక్షా ఉద్యోగులు కలిశారు. వారికి సంబంధించి ప్రధాన డిమాండ్స్...
Slider కడప

మేడా మల్లికార్జున రెడ్డి కి టీడీపీ గ్రీన్ సిగ్నల్ ?

Satyam NEWS
ఉమ్మడి కడప జిల్లా రాజకీయాలు మారుతున్నాయి. ముఖ్యంగా కీలకమైన రాజంపేట నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి తిరిగి టీడీపీ తీర్థం పుచ్చుకునేందుకు రెడీ అయ్యారు. దీనికి సంబంధించి తాజాగా ఆయన టీడీపీ...
Slider ముఖ్యంశాలు

ఎటూ తేలని చంద్రబాబు కేసు: త్రిసభ్య ధర్మాసనానికి నివేదన

Satyam NEWS
స్కిల్ డెవలప్‌మెంట్ కేసు అక్రమమని, తనపై ఎఫ్ఐఆర్‌ను రద్దు చేయాలంటూ మాజీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్ట్ కీలక తీర్పు ఇచ్చింది. జస్టిస్ అనిరుద్ద్...
Slider ముఖ్యంశాలు

డెకాయిట్లు కూడా చేయని విధంగా వైసీపీ అక్రమాలు

Satyam NEWS
ఓటమి భయంతో చరిత్రలో లేని విధంగా వైసీపీ దొంగ ఓట్ల దందాకు పాల్పడుతోందని టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు  నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రగిరి నియోజకవర్గం ఓటరు జాబితాలో జరిగిన అవకతవకలు...
Slider చిత్తూరు

నారావారి పల్లిలో సంక్రాంతి సంబురాలు

Satyam NEWS
సంక్రాంతి పండుగ సందర్భంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ సొంత గ్రామమైన నారావారిపల్లెలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గ్రామంలో జరిగిన సంక్రాంతి వేడుకల్లో కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. గ్రామ...
Slider ముఖ్యంశాలు

జగన్ సర్కార్ పనితీరుపై ఎన్నికల సంఘం సీరియస్

Satyam NEWS
ఎన్నికల అక్రమాలకు పాల్పడుతున్న జగన్ సర్కార్ పై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. ఏపీలో ఏం జరుగుతుందో అన్నీ తెలుసుకొని వచ్చాం ఇక అక్రమాలు సాగనివ్వం అని కేంద్ర ఎన్నికల సంఘం హెచ్చరించింది....
Slider ప్రకాశం

చంద్రబాబును తిడితేనే టిక్కెట్టు: జగన్ షరతు

Satyam NEWS
కందుకూరు ఎమ్మెల్యే మహిధర్ రెడ్డి కి మళ్లీ టిక్కెట్ ఇవ్వాలంటే జగన్ రెడ్డి ఒక కండిషన్ పెట్టారు. అదేమిటంటే తెలుగుదేశం అధినేత ఎన్.చంద్రబాబునాయుడిని, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను,...
Slider విశాఖపట్నం

టీడీపీలో చేరిన పాడేరు నియోజకవర్గ వైసీపీ సర్పంచులు

Satyam NEWS
పాడేరు నియోజకవర్గానికి చెందిన వైసీపీ సర్పంచులు, ఎంపీటీసీలు, వైసీపీ నేతలు చంద్రబాబు నాయుడు సమక్షంలో గురువారం టీడీపీలో చేరారు. బెన్నవరం సర్పంచ్ బచ్చల సన్యాసమ్మ, దేవరపల్లి సర్పంచ్ సిరబాల బుజ్జిబాబు, ఉపసర్పంచ్ గుమ్మడి రాజుబాబు,...
Slider ముఖ్యంశాలు

మళ్లీ ప్రజల్లోకి వస్తున్న నారా భువనేశ్వరి

Satyam NEWS
త్వరలో జనంలోకి వెళ్లాలని నారా భువనేశ్వరి నిర్ణయించుకున్నారు. గతంలో తెలుగుదేశం పార్టీ అధినేత ఎన్ చంద్రబాబునాయుడిని సీఎం జగన్ రెడ్డి స్కిల్ డెవలప్ మెంట్ స్కీంలో అరెస్టు చేసిన తర్వాత ఎంతో మంది వేదనతో...