ఏపీలో తాజాగా చాణక్య స్ట్రాటజీస్ సర్వే సంస్ధ చేపట్టిన సర్వేలో ప్రజలు అనూహ్యంగా స్పందిస్తున్నారు. ప్రస్తుతం ఆ సంస్ధ ఇచ్చిన నివేదిక చూసి తాడేపల్లి ప్యాలెస్ లో ప్రకంపనాలు మొదలయ్యాయి. చాణక్య స్ట్రాటజీస్ సర్వే...
కుప్పం నియోజకవర్గ టీడీపీ సమన్వయ కమిటీ సభ్యులు త్రిలోక్ ను పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు బెంగుళూరులో పరామర్శించారు. కొద్దిరోజుల క్రితం జరిగిన ప్రమాదంలో త్రిలోక్ తీవ్ర గాయాల పాలయ్యాడు. చంద్రబాబు నాయుడు...
బుధవారం నాడు తెలుగుదేశం పార్టీ అనుబంధ సంఘం తెలుగు మహిళా అధ్యక్షురాలు భవనం ఫకీలా రెడ్డి ఆధ్వర్యంలో రాంగోపాల్ వర్మ దిష్టి బొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీపైనా,...
‘‘పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం అండగా ఉండి వారికి ఏ సమస్య వచ్చినా యుద్ధ ప్రాతిపదికన పరిష్కరిస్తుంది.. మీ సమస్యను నా సమస్యగా భావిస్తాను.. ఒక్క ఫోన్ కాల్ చేస్తే చాలు అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరిస్తాం.....
పులివెందులలో ముఖ్యమంత్రి జగన్ ఈ సారి గెలుస్తారా? ఈ ప్రశ్నకు పలు సందేహాలే సమాధానాలుగా వస్తున్నాయి. వై ఎస్ రాజశేఖరరెడ్డి సమయం నుంచి కూడా చాలా కాలంగా పులివెందులకు సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా వై...
ఏపీలో అధికార పార్టీ వైసీపీకి ఈసారి అధికారం దక్కడం గగనమేనని ఇప్పటికే ఎన్నో సర్వేలు తేల్చేశాయి. వైసీపీ సొంత సర్వేలలో కూడా ఓటమి తప్పదని తేలిపోయింది. జగన్ మోహన్ రెడ్డిని గద్దె దింపేందుకు ఏపీ...
మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జయంతి సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఘన నివాళులు అర్పించారు. వాజ్ పేయితో తన అనుబంధాన్ని ఆయన జయంతి సందర్భంగా గుర్తు చేసుకుంటూ చంద్రబాబు ట్వీట్...
సత్యసాయి జిల్లా పెనుకొండ పట్టణ కేంద్రం లోని కార్యాలయంలో టీడీపీ రాష్ట్రకార్యనిర్వాహక కార్యదర్శి సవితమ్మ క్రిస్మస్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పండగ పూట పేదలు కూడా సంతోషంగా ఉండాలి అనే...
టీడీపీ అధ్యక్షుడు, ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించనున్నారు. ఈ నెల 28, 29, 30వ తేదీల్లో చంద్రబాబు కుప్పంలో పర్యటించనున్నారు. మూడు రోజులు...
రాష్ట్రంలో మార్చవలసింది ఎమ్మెల్యేలను కాదు…మార్చవలసింది జగన్ ను అని తెలుగుదేశం పార్టీ అధినేత ఎన్ చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో రాజకీయ వలసలు ప్రారంభం అయ్యాయని, జగన్ సినిమా అయిపోయిందని చంద్రబాబు నాయుడు అన్నారు. ఇంకో...