శ్రీ వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న సీఎస్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ కే ఎస్ జవహర్ రెడ్డి కోనసీమ తిరుమల శ్రీ వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ చైర్మన్ రుద్రరాజు రమేష్ రాజు కార్యనిర్వహణ అధికారి ముదునూరి...