Month : August 2025

కర్నూలు హోమ్

చంద్రబాబు చొరవ తో ఏపీకి ఈ రూట్‌లో కొత్త రైల్వే లైన్

Satyam News
ఆంధ్రప్రదేశ్‌లో కర్నూలు-ఎమ్మిగనూరు రైల్వే లైన్ నిర్మాణానికి సీఎం చంద్రబాబు నాయుడు కేంద్రానికి లేఖ రాయడంతో ఆశలు చిగురించాయి. ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం, డీపీఆర్‌కు కేంద్రం సానుకూలంగా స్పందించింది. ఈ రైలు మార్గం...
ప్రత్యేకం హోమ్

నారా లోకేష్‌కు ఆస్ట్రేలియా ప్రభుత్వం నుంచి అరుదైన ప్రశంస!

Satyam News
ఆంధ్రప్రదేశ్ ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్‌కు ఆస్ట్రేలియా ప్రభుత్వం నుంచి అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘ప్రత్యేక సందర్శన కార్యక్రమం’ (Special Visits Program – SVP)లో పాల్గొనాల్సిందిగా...
సంపాదకీయం హోమ్

సరిహద్దు గ్రామాల్ని ముంచేసిన పాక్ పాలకులు

Satyam News
దారుణమైన వరదల్లో చిక్కుకున్న పాకిస్తాన్ ప్రజలు తమ పాలకులను తీవ్రంగా నిరసిస్తున్నారు. భారత్ లోకి చొరబడ్డ ఉగ్రవాదులు పహెల్గావ్ దాడికి పాల్పడిన తర్వాత భారత్ తీవ్రమైన చర్యలకు దిగిన విషయం తెలిసిందే. ఈ కారణంగా...
మహబూబ్ నగర్ హోమ్

ఉచిత వైద్య శిబిరం విజయవంతం

Satyam News
నారాయణపేట జిల్లా కేంద్రంలోని ఎస్.ఆర్  గార్డెన్ లో  యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఐజేయూ ఆధ్వర్యంలో నారాయణపేట లైన్స్ క్లబ్, హైదరాబాద్ మలక్ పేట్ యశోద ఆస్పత్రి, శ్రీ నేత్రా ఆస్పత్రి సనత్ నగర్...
ముఖ్యంశాలు హోమ్

కిషన్ రావుకు ఉద్వాసన

Satyam News
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు అత్యంత ఇష్టుడైన ఒక అధికారిని ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొలగించారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు యాదగిరి గుట్టను యాదాద్రిగా మార్చి పవిత్రతను దెబ్బతీశారని గతంలో రేవంత్ రెడ్డి...
తూర్పుగోదావరి హోమ్

ఉల్లాస్ అక్షరాంధ్రతో 100% అక్షరాస్యత లక్ష్యం

Satyam News
ఉల్లాస్ అక్షరాంధ్ర కార్యక్రమం ద్వారా నగరంలో నూరుశాతం అక్షరాస్యత సాధించడం లక్ష్యమని కాకినాడ కమిషనర్ భావన అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో భాగంగా శనివారం స్మార్ట్ సిటీ మీటింగ్ హాల్‌లో 463 మంది వాలంటీర్ టీచర్లకు...
ఆధ్యాత్మికం హోమ్

సెప్టెంబర్ నెలలో తిరుమలలో విశేష పర్వదినాలు

Satyam News
సెప్టెంబర్ నెలలో తిరుమలలో నిర్వహించే పవిత్ర కార్యక్రమాలు, విశేష పర్వదినాలను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేసింది. తిరుమల తిరుపతి దేవస్థానాలు విడుదల చేసిన పర్వదినాలు ఈ విధంగా ఉన్నాయి:  సెప్టెంబర్ 3న విష్ణుపరివర్తనైకాదశి...
కర్నూలు హోమ్

శ్రీశైలంపై రాజకీయ రగడ మొదలెట్టిన వైసీపీ

Satyam News
వైసీపీ రాష్ట్రాన్ని ప్రశాంతంగా ఉండనిచ్చేలా లేదు. తాజాగా శ్రీశైలంపై రాజకీయ రగడ ప్రారంభించింది. శ్రీశైలం ఆలయం తమకే కావాలని ప్రకాశం జిల్లా వైసిపి నేతలు డిమాండ్ చేయడం మొదలు పెట్టారు. శ్రీశైలం దేవస్థానం మొత్తాన్ని...
ప్రపంచం హోమ్

సింధు జలాల ఒప్పందం రద్దుతో కష్టాల్లో పాక్

Satyam News
భారత భూభాగంలోని రావి నదికి వచ్చిన వరదల కారణంగా పాకిస్తాన్ లోని చాలా ప్రాంతాలు మునిగిపోయాయి. పాకిస్తాన్ లోని పంజాబ్‌లో వరదలు మరింత తీవ్రం కావడానికి భారత్ సింధు జలాల ఒప్పందం రద్దు చేసుకోవడమేనని...
పశ్చిమగోదావరి హోమ్

ఆరోపణలు ఉన్నా ఆగదు ప్రమోషన్

Satyam News
రాష్ట్ర వ్యాప్తంగా 56 మంది మండల పరిషత్ అభివృద్ధి అధికారులకు (డి డి ఓ) డివిజనల్ డవలప్మెంట్ అధికారులుగా ప్రభుత్వం పదోన్నతి కలిపిస్తూ ఆదేశాలు జారీ చేసినట్టు తెలిసింది. అయితే ఈ ఆదేశాలు అధికారికంగా...
error: Content is protected !!