కొండగట్టు ఆలయ అభివ్రుద్ది కోసం రూ. వెయ్యి కోట్లు ఖర్చు చేయడానికైనా వెనుకాడేది లేదంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రకటన వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి...
అంబర్ పేట కార్పొరేటర్ ఇ.విజయ్ కుమార్ గౌడ్ నేడు యాదాద్రి లక్ష్మి నరసింహ స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ పండితులు వేదమంత్రాలతో ఆశీర్వదించి తీర్థ తీర్థప్రసాదాలు అందజేశారు. యాదగిరిగుట్ట మండలం రఘునాధపురం టిఆర్ఎస్...
యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారి సన్నిధికి భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు రోజుతోపాటు కార్తిక మాసం కావడంతో అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి వచ్చారు. దీంతో స్వామివారి ఉచిత దర్శనానికి దాదాపు 6...
యాదగిరిగుట్ట పట్టణంలోని శ్రీరామ్ నగర్ లో ఒక్కసారిగా రెండంతస్తుల భవంతి కూలిపోయింది. ముందు భాగం బాల్కనీ వరకూ కూలిపోవడంతో దుర్ఘటన జరిగింది. ఈ సంఘటన సమయంలో బాల్కనీ కింద ఉన్న నలుగురు చనిపోయారు. ఇంటి...
పుట్టినరోజు సందర్భంగా ఖమ్మం శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం (గుట్ట)లో తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు. కుటుంబ సమేతంగా పూజల్లో పాల్గొన్న మంత్రి...
సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ యాదాద్రికి చేరుకున్నారు. సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ గా బాద్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి దర్శనార్థం మంగళవారం యాదాద్రికి చేరుకున్నారు. జస్టిస్...
ప్రతి నిత్యం శ్రీ యాదగిరి లక్ష్మీ నరసింహ స్వామికి ప్రసాదం నైవేద్యం పెడుతున్న చేతులు ఇప్పుడు నిరుపేదల కడుపు నింపుతున్నాయి. నిరాశ్రయులైన వారి ఆకలి తీరుస్తున్నాయి. స్వామికి నైవేద్యం పెట్టినంత పరిశుభ్రంగా ఇంట్లోనే వండి...
సమాజంలో తగ్గిపోయిన నైతిక విలువలను పెంచేందుకు తమ వంతు సాయంగా మిషన్ ఎథికల్ ఇండియా నేడు యాదగిరి గుట్టలో వాక్ ఫర్ ఎథిక్స్ నిర్వహించింది. రాయగిరి నుంచి యాదగిరి గుట్ట వరకూ పాదయాత్ర చేసి...