సీఏం దృష్టికి జర్నలిస్టుల ఇళ్ల స్థలాల జీవోలో సవరణలు
ఇళ్ల స్థలాల జీవోలో జర్నలిస్టులు కోరుతున్న సవరణలను సీఏం జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని ఉత్తరాంధ్ర జిల్లాల వైసిపి కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి హామీ ఇచ్చారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తూ విడుదల చేసిన...