Category : ఆంధ్రప్రదేశ్

విశాఖపట్నం హోమ్

50 శాతం మెడికల్ సీట్లు అమ్ముకున్న జగన్

Satyam News
కట్టని మెడికల్ కాలేజీ పర్యటనకు వెళ్లిన మాజీ ముఖ్యమంత్రి జగన్ కు 18 ప్రశ్నలతో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఒక బహిరంగ లేఖ విడుదల చేశారు. ప్రభుత్వ కాలేజీల్లో కూడా...
విశాఖపట్నం హోమ్

జగన్ గో బ్యాక్: దళితుల ఆందోళన తీవ్రరూపం

Satyam News
మాజీ ​ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నర్సీపట్నం పర్యటనను వ్యతిరేకిస్తూ దళిత సంఘాలు తీవ్ర నిరసన చేపట్టాయి. స్థానిక అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి, ‘గో బ్యాక్ జగన్’ అంటూ నినాదాలతో తమ ఆందోళనను వ్యక్తం...
కృష్ణ హోమ్

‘ప్రెస్ క్లబ్ ఆఫ్ అమరావతి’ వెబ్‌సైట్ ఆవిష్కరణ

Satyam News
అమరావతి జర్నలిస్టులు రూపొందించిన ‘ప్రెస్ క్లబ్ ఆఫ్ అమరావతి’ వెబ్‌సైట్‌ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం సచివాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అమరావతి ప్రెస్ క్లబ్ కమిటీకి, జర్నలిస్టులకు ముఖ్యమంత్రి శుభాకాంక్షలు తెలిపారు....
విశాఖపట్నం హోమ్

జగన్ టూర్ పై గంటా మాస్ వార్నింగ్

Satyam News
శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా 63 కిలో మీటర్ల పొడవున రోడ్డు మార్గాన టూర్ చేస్తాం, ఎవరు అడ్డుకుంటారో చూస్తామంటే ప్రభుత్వం ఊరుకోదని.. మక్కెలు విరగ్గొట్టి లోపల కూర్చోపెడతామని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు...
గుంటూరు హోమ్

ఐదు యూనివర్సిటీ లకు వీసీ ల నియామకం

Satyam News
రాష్ట్రంలో 5 యూనివర్సిటీలకు వైస్ – ఛాన్సలర్స్ ను నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలోని ఐదు విశ్వవిద్యాలయాలకు ఉప కులపతులను నియమిస్తూ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఉత్తర్వులు జారీ చేశారు....
కర్నూలు హోమ్

ప్రధాని ఏపీ పర్యటన ఏర్పాట్లపై సీఎం చంద్రబాబు సమీక్ష

Satyam News
ఈ నెల 16వ తేదీన ఏపీలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన ఏర్పాట్లపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్షించారు. రాష్ట్ర సచివాలయంలో బుధవారం నిర్వహించిన ఈ సమీక్షలో మంత్రులు నారా లోకేష్, బీసీ...
చిత్తూరు హోమ్

ఇదీ రాజకీయమేనా? ఇలా ఎంతకాలం? 

Satyam News
వైసీపీ తన రాజకీయ ప్రయోజనాల కోసం మహాశయుడు అంబేద్కర్ ను అవమానించింది. అంతేకాదు దళితుల ఆస్తిత్వంతో వైసీపీ నేతలు ఆటాడుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు దీన్ని ఎప్పటికీ మర్చిపోరు. అసలు ఏం జరిగింది అంటే…  ఈ...
కృష్ణ హోమ్

₹ 1.14 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదం

Satyam News
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (SIPB) 11వ సమావేశంలో మొత్తం ₹1.14 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులకు ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రంలో 67 వేలకుపైగా కొత్త ఉద్యోగాలు సృష్టించబడనున్నాయని...
తూర్పుగోదావరి హోమ్

రేపు పవన్ కల్యాణ్ పిఠాపురం పర్యటన

Satyam News
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 9వ తేదీన పిఠాపురం నియోజక వర్గంలో పర్యటిస్తారు. ఉప్పాడ ప్రాంత మత్స్యకారుల సమస్యలను స్వయంగా తెలుసుకుంటారు. సముద్ర జలాలు కాలుష్యం అవుతున్నాయని మత్స్యకారులు చెబుతున్న విషయాన్ని పరిగణనలోకి తీసుకొని…...
విశాఖపట్నం హోమ్

విశాఖకు బిగ్‌ మంత్‌..ఈ నెల మెగా ప్రాజెక్ట్‌ల జాతర!

Satyam News
ఆంధ్రప్రదేశ్‌ ఐటీ రంగంలో అక్టోబర్‌ నెల సువర్ణ అధ్యాయాన్ని లిఖించబోతుంది. దేశంలోనే అతిపెద్ద ఐటీ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌..ఈ నెలలోనే తన కార్యకలాపాలు విశాఖ కేంద్రంగా ప్రారంభించడానికి రంగం సిద్ధం చేసింది....
error: Content is protected !!