విశాఖ హార్బర్ లో జరిగిన ప్రమాదానికి కారణమైన ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ప్రమాదంలో దాదాపు 40 మర పడవలు కాలిపోయిన విషయం తెలిసిందే. దాదాపు 25 కోట్ల రూపాయల మేరకు నష్టం...
సిగ్గు లేని, దిక్కుమాలిన సీఎం జగన్ చేతిలో రాష్ట్ర ప్రజలు బాధపడుతున్నారని…బీజేపీ రాష్ట్ర నేత విష్ణు కుమార్ రాజు ధ్వజమెత్తారు. సర్పంచ్ నిధులను జగన్ ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పాలని…డిమాండ్ చేస్తూ…దాదాపు మూడు గంటల...
విశాఖపట్నంలో దారుణం జరిగింది. ఆటో డ్రైవర్ తో అక్రమ సంబంధం పెట్టుకున్న భార్య తన భర్తను అందులోనూ పోలీస్ కానిస్టేబుల్ ను దారుణంగా హత్య చేసింది. వన్ టౌన్ కానిస్టేబుల్ రమేష్ ను అతని...
విశాఖపట్నం ఔటర్ హార్బర్లో క్రూయిజ్ కమ్ కార్గో టెర్మినల్ నిర్మాణం పూర్తి చేసుకుని ప్రారంభానికి సిద్ధంగా ఉన్నట్లు పర్యాటక శాఖ సహాయ మంత్రి అజయ్ భట్ ప్రకటించారు. అలాగే విశాఖపట్నంలో పర్యాటకుల సౌకర్యార్ధం సీ...
విశాఖపట్నం ఎంపీ ఎం వివి సత్యనారాయణ ఎవరి కుట్రలోనూ భాగస్వామి కావద్దు… ప్రస్తుతం ఆయన అంటే గౌరవం లేకపోయినా కోపమయితే లేదని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు అన్నారు. గురువారం పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమై, ...
రాష్ట్రమంతటా రుతుపవనాలు విస్తరించినట్లు విశాఖపట్నం వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తరకోస్తా, దక్షిణ ఒడిశాకు ఆనుకుని బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నది. రుతుపవనాల విస్తరణకు ఉపరితల ఆవర్తనం దోహదపడ్డది. దీనితో ఏపి అంతటా ఇవాళ, రేపు...
విశాఖలో ఆరిలోవ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ హత్య జరిగింది. ఇద్దరు వ్యక్తులు ఒక రౌడీషీటర్ మధ్య ఘర్షణ హత్య దారి తీసినట్లు పోలీసులు తెలిపారు. ఇద్దరు వ్యక్తులు కలిపి రౌడీషీటర్ ని హత్య...
విశాఖపట్నం నగర పోలీస్ కమిషనర్ Ch. శ్రీకాంత్ ఆదేశాల మేరకు, విశాఖపట్నం SEB జాయింట్ డైరెక్టర్ బమ్మిడి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నగరంలో గంజాయి అక్రమ రవాణా పైన సెబ్ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. వరుసగా...
ఏపీ ముఖ్యమంత్రి జగన్ రేపు విశాఖలో పర్యటించనున్నారు. తన పర్యటన సందర్భంగా ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. రేపు ఉదయం 9.15 గంటలకు ఆయన తాడేపల్లి నివాసం నుంచి బయల్దేరుతారు. ఉదయం 10.30 గంటలకు...
విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని దిక్కులు పెక్కిటిల్లేలా నినాదాలతో 32 మంది బలిదానాలతో సాధించుకుంటే ఇవాళ కార్పొరేట్లకి అప్పనంగా ధారాదత్తం చేయాలనుకోవడం చాలా సిగ్గు చేటని సీపీఐ జిల్లా కార్యదర్శి ఒమ్మి రమణ,...