Satyam News is a text and video-based digital news platform, managed by a highly professional team of senior journalists known for their integrity and commitment to ethical journalism. Chief Editor, Mr. Satya Murthy Pulipaka, is a veteran journalist with over 40 years of experience.
మహిళల కోసం స్త్రీ శక్తి పేరిట కూటమి సర్కార్ ప్రారంభించిన ఫ్రీ బస్ స్కీం సూపర్ సక్సెస్ అయింది. పథకం ప్రారంభించిన వారం రోజుల వ్యవధిలోనే దాదాపు 65 లక్షల మందికిపైగా మహిళలు ఈ...
మంగళగిరికి మహర్దశ మొదలైంది. మంగళగిరిని సౌత్ ఇండియా గోల్డ్ హబ్గా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు మంత్రి నారా లోకేష్. స్థానికంగా ఉపాధి అవకాశాలు పెంచడంతో పాటు, స్థానిక చేతివృత్తిదారులకు మంచి నైపుణ్యాన్ని జోడించేందుకు ప్లాన్...
ప్రభుత్వ విధానాలపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి ఉల్లంఘనలకు పాల్పడినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాణిజ్య పన్నుల శాఖ డిప్యూటీ కమిషనర్ ఎస్.సుభాష్ నుండి వివరణ కోరింది. తిరుపతి రీజనల్ ఆఫీస్లో డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్...
రాష్ట్రంలోని పోర్టుల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన దిశగా ఏపీ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ప్రపంచంలోనే అతిపెద్ద పోర్ట్ మరియు కంటైనర్ టెర్మినల్ ఆపరేటర్ అయిన ఏపీఎం టెర్మినల్స్ సంస్థతో ఆంధ్రప్రదేశ్ మారిటైమ్...
వనపర్తి జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ఐ.డి.ఒ.సిలో సమాచార హక్కు చట్టం – 2005కు సంబంధించిన పెండింగ్ అప్పిళ్ల పరిశీలనకు ఈ నెల 23న వనపర్తి జిల్లాకు నలుగురు రాష్ట్ర సమాచార కమిషనర్లు వస్తున్నారని వనపర్తి...
రాష్ట్రంలో ప్రతీ పేద కుటుంబానికి సొంతిల్లు ఉండాలని, ఇందుకోసం తలపెట్టిన గృహనిర్మాణ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. వచ్చే ఏడాది మార్చి నాటికి...
వై ఎస్ జగన్ కు అత్యంత ఆప్తుడు ‘వ్యూహం’ సినిమా నిర్మాత దాసరి కిరణ్ ని పోలీసులు అరెస్టు చేశారు. ఆర్థిక లావాదేవీల విషయంలో నిర్మాత దాసరి కిరణ్ అరెస్టయ్యారు. విజయవాడ పడమట పోలీసులు...
ఇటీవల కాలంలో చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేస్తున్న నటకిరీటి డా: రాజేంద్ర ప్రసాద్, “నువ్వేకావాలి, ప్రేమించు” వంటి సూపర్ హిట్ ఫిల్మ్స్ ఫేమ్ సాయికిరణ్, జోగిని శ్యామల ముఖ్యపాత్రల్లో యువ ప్రతిబాశాలి చిరంజీవి...
కిలేడీ గా పేరు తెచ్చుకున్న నిడిగుంట అరుణని కోవూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అద్దంకి టోల్ ప్లాజా దగ్గర కిలేడీని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నేడు అరెస్ట్ చేసి కిలేడీని కోర్టులో ప్రవేశపెట్టనున్నారు....
విజయనగరం జిల్లా పోలీస్ బాస్ ఆదేశాలు శాఖా సిబ్బందిని క్షణం తీరిక లేకుండా చేస్తున్నాయి. సాయంత్రం వరకు స్టేషన్ లోనే ఉంటూ వచ్చే బాధితుల బాధలు, ఫిర్యాదులతో ఊపిరి తీయకుండా పని చేస్తున్న స్టేషన్...