Satyam News is a text and video-based digital news platform, managed by a highly professional team of senior journalists known for their integrity and commitment to ethical journalism. Chief Editor, Mr. Satya Murthy Pulipaka, is a veteran journalist with over 40 years of experience.
రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నూతన బార్ పాలసీ దరఖాస్తుదారులకు భారీ ఊరటనిచ్చింది. లైసెన్స్ ఫీజులో భారీ తగ్గింపుతో పాటు, లైసెన్స్ ఫీజును ఆరు సులభ వాయిదాల్లో చెల్లించే సదుపాయం కల్పించడంతో బార్ యజమానులకు ఇది...
వైసీపీ ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్న పార్టీ. ఐదేళ్లలో ఆ పార్టీ అధినేత నుంచి కిందిస్థాయి నేతల వరకు తోచిన రీతిలో వెనకేసుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. మైనింగ్, లిక్కర్, కాంట్రాక్టులు ఇలా అన్ని రకాలుగా...
భారీ వర్షాల మధ్య మంగళవారం సాయంత్రం ముంబైలో ఘోర ప్రమాదం తృటిలో తప్పింది. రెండు మోనోరైల్ రైళ్లు స్టేషన్ల మధ్య ఎత్తైన ట్రాక్లపై ఆగిపోవడంతో వందలాది మంది ప్రయాణీకులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతికారు....
అమరావతి ( వేంకటపాలెం) శ్రీ వేంకటేశ్వరసస్వామి ఆలయంలో మంగళవారం పవిత్రోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా ఉదయం యాగశాలలో పంచగవ్యారాధన, అకల్మష హోమం, వాస్తు పూజ, వాస్తు హోమం నిర్వహించారు. అనంతరం స్నపన తిరుమంజనం...
ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన హోంగార్డ్ ఈశ్వర్ నాయక్ కుటుంబానికి ఎల్లప్పుడు అండగా ఉంటామని అన్నమయ్య జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్ నాయుడు తెలిపారు. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న హోంగార్డ్...
దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరస్వామి వారి ఆలయంలో బాలాలయ సంప్రోక్షణ కార్యక్రమాలు మంగళవారం ఉదయం ఆగమోక్తంగా ప్రారంభమయ్యాయి. ఆగష్టు 20వ తేదీన మహాసంప్రోక్షణతో ముగియనున్నాయి. ఇందులో భాగంగా ఉదయం 8 గంటలకు యాగశాలలో...
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాతీయ స్థాయిలో తన ప్రభావాన్ని విస్తృతం చేశారు. తాజాగా తెలంగాణకు చెందిన సుప్రీంకోర్టు పూర్వ న్యాయమూర్తి జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డిని ‘ఇండియా’ కూటమి తన ఉపరాష్ట్రపతి అభ్యర్ధిగా ప్రకటించడం...
రౌడీషీటర్ శ్రీకాంత్ పెరోల్ రద్దు చేశారు. హోంమంత్రి వంగలపూడి అనిత కు తెలియకుండానే పెరోల్ మంజూరు అయినట్లు గుర్తించారు. ఇద్దరు నెల్లూరు ఎమ్మెల్యేలు పెరోల్కు సిఫార్సు చేసినట్లు గుర్తించారు. ఎమ్మెల్యే ల సిఫార్సు మేరకు...
తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత కేతిరెడ్డి పెద్దారెడ్డి ఎట్టకేలకు తన స్వగ్రామం తిమ్మంపల్లికి చేరుకున్నారు. ఈ సందర్భంగా పెద్దారెడ్డిని మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ కలిసి సంఘీభావం తెలిపారు. హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ...
దేశంలోని అన్ని మొబైల్ నెట్ వర్క్ లు ఒక్క సారిగా సమస్యల వలయంలో చిక్కుకున్నాయి. సోమవారం భారతదేశంలో అన్ని మొబైల్ నెట్వర్క్ వినియోగదారులు దీర్ఘకాలిక అంతరాయం ఎదుర్కొన్నారు. ప్రధానంగా ఎయిర్టెల్తో ప్రారంభమై, కొంతమేరకు జియో...