Category : హోమ్

పశ్చిమగోదావరి హోమ్

10వ తరగతి కూడా పాస్ కాని ఉన్నతాధికారి….?

Satyam News
పదవ తరగతి ఫెయిల్ అయ్యాడని అందరూ చెప్పుకునే ఒక డివిజనల్ అధికారి పదోన్నతి పై మరో జిల్లాకు అధికారిగా వెళ్లారు. వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదూ? అందరికి ఇదే అనుమానం ఉంది కానీ ఎవరూ...
సినిమా హోమ్

కపిల్ శర్మ కేఫ్‌పై మూడోసారి కాల్పులు

Satyam News
ప్రముఖ హాస్యనటుడు కపిల్ శర్మ కెనడాలో నిర్వహిస్తున్న క్యాప్స్ కేఫ్ (Kap’s Café) మరోసారి దుండగుల లక్ష్యంగా మారింది. జూలైలో ప్రారంభమైన ఈ కేఫ్‌పై ఇది. దీనిపై మూడోసారి కాల్పుల దాడి జరిగింది. తాజా...
హైదరాబాద్ హోమ్

సజ్జనార్ వార్నింగ్తో భయపడ్డ యూట్యూబర్లు

Satyam News
చిన్నారులతో బూతులు మాట్లాడించి.. వీడియోలు తీసే ఇన్ స్టా రీల్స్ బ్యాచ్కు, మైనర్లనే కనీస ఇంగితం లేకుండా ప్రేమించుకున్నారని.. ప్రేమ పక్షులని అమ్మాయి, అబ్బాయిని తీసుకొచ్చి ఇంటర్వ్యూలు చేసి సొమ్ము చేసుకుంటున్న యూట్యూబ్ ఛానల్స్కు...
ప్రత్యేకం హోమ్

నారా లోకేష్‌కు మోదీ ‘సూపర్ ప్రశంస’!

Satyam News
ఆంధ్రప్రదేశ్‌లో ఐటీ మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో విజయవంతంగా నిర్వహించిన “సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్” అవగాహన కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభలో ప్రశంసించడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించింది....
గుంటూరు హోమ్

అమరావతిలో ఆసుపత్రులకు భారీ రాయితీ

Satyam News
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజధాని అమరావతిని గ్లోబల్ హెల్త్‌కేర్ హబ్ గా తీర్చిదిద్దడానికి భారీ ఆరోగ్య సంరక్షణ సంస్థలకు ప్రోత్సాహాన్ని ప్రకటించింది. స్టాంప్ డ్యూటీ మినహాయింపు పొందిన సంస్థలలో ముఖ్యంగా మూడు పెద్ద ఆసుపత్రులు ఉన్నాయి:...
విశాఖపట్నం హోమ్

వాల్ స్ట్రీట్ జర్నల్ కథనంపై భారత్‌లో ప్రకంపనలు!

Satyam News
ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కేంద్ర బిందువైన వాల్ స్ట్రీట్ (Wall Street) జర్నల్ టెక్నాలజీ ప్రపంచంలో జరుగుతున్న అసాధారణ పరిణామాన్ని ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ విశాఖ లో గూగుల్ పెట్టుబడులను ఉదహరించింది. గూగుల్ AI (ఆర్టిఫిషియల్...
ముఖ్యంశాలు హోమ్

గూగుల్ రాకతో ప్రపంచం చూపు ఏపీ వైపు

Satyam News
వికసిత్ ఏపీతోనే వికసిత్ భారత్ లక్ష్యం సాకారం అవుతుందని ప్రధాని నరేంద్రమోదీ వ్యాఖ్యానించారు. స్థానిక ఉత్పత్తులను ప్రొత్సహించినప్పుడే జీఎస్టీ సంస్కరణలకు సార్థకత చేకూరుతుందని స్పష్టం చేశారు. వికసిత్ భారత్, ఆత్మనిర్భర్ భారత్ వంటివి సాకారం...
జాతీయం హోమ్

డిజిటల్ మోసం: రూ.58 కోట్లు హాంఫట్

Satyam News
మహారాష్ట్రలో మరోసారి భారీ స్థాయి డిజిటల్ మోసం వెలుగులోకి వచ్చింది. ముంబైకి చెందిన 72 ఏళ్ల వ్యాపారవేత్తను సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులుగా నటించిన మోసగాళ్లు రూ.58 కోట్లకు మోసం చేశారు. ఈ...
కృష్ణ హోమ్

జోగి రమేష్… కబుర్లు ఆపి పోలీసులకు లొంగిపో…

Satyam News
నకిలీ మద్యం కేసులో ఇప్పటికైనా పోలీసులకు లొంగిపోయి మాజీ మంత్రి జోగి రమేష్ నిజాలు చెప్పాలని టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న హితవు చెప్పారు. బుద్దా వెంకన్న మీడియాతో మాట్లాడుతూ, “జోగి జోగి...
ప్రత్యేకం హోమ్

ఫోన్‌ నెంబర్‌ పై జగన్ మోసం..షాకిచ్చే యోచనలో CBI..??

Satyam News
వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డికి కోర్టులన్నా, చట్టాలన్నా లెక్కేలేదు. ఈ విషయం మరోసారి రుజువైంది. ప్రస్తుతం మాజీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి విదేశీ పర్యటనలో ఉన్నారు. ఐతే ఆయన తన సొంత...
error: Content is protected !!