Category : హోమ్

జాతీయం హోమ్

అమెరికా టారిఫ్ జయశంకర్ సునిశిత వ్యాఖ్య

Satyam News
విదేశాంగ మంత్రి ఎస్. జయశంకర్ శనివారం అమెరికాపై తీవ్ర విమర్శలు గుప్పించారు. భారతదేశం రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకున్నందుకు శిక్షగా ట్రంప్ ప్రభుత్వం భారత ఉత్పత్తులపై సుంకాలను 50 శాతానికి పైగా పెంచిన...
సంపాదకీయం హోమ్

సంచలనం రేపుతున్న ప్రకాశ్ రాజ్ ట్వీట్

Satyam News
రాజకీయాల పట్ల కనీస అవగాహన కూడా లేని సినిమా నటుడు ప్రకాశ్ రాజ్ ప్రచారం కోసం మరో వివాదాస్పద ట్వీట్ ను సోషల్ మీడియాలో వదిలారు. తాజాగా లోక్ సభలో ఎన్ డి ఏ...
జాతీయం హోమ్

కామ్రేడ్ సురవరం ఇక లేరు

Satyam News
సిపిఐ అగ్ర నాయకుడు, నల్లగొండ మాజీ పార్లమెంటు సభ్యులు కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి కొద్దిసేపటి క్రితం హైదరాబాదులో మరణించారు. సురవరం సుధాకర్ రెడ్డి, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా తరపున నల్గొండ లోక్‌సభ...
కృష్ణ హోమ్

యూరియా నిల్వ చేయవద్దు

Satyam News
రైతులు ముందస్తు అవసరాలకు ,రాబోయే రబీసీజన్ కు కూడా సరిపడే యూరియా ను ఇప్పటినుండే  ముందస్తు కొనుగోళ్లు జరుపుకుంటూ నిల్వలను చేసుకోవద్దని వ్యవసాయ మంత్రి కింజరాపు అచ్చెంనాయుడు సూచించారు. రాష్ట్రములో ప్రస్తుత యూరియా లభ్యత...
హైదరాబాద్ హోమ్

బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు అరెస్టు

Satyam News
హైదరాబాద్‌లో పౌర సమస్యలపై ‘సేవ్ హైదరాబాద్’ నినాదంతో రాష్ట్ర సచివాలయాన్ని ముట్టడించాలన్న బీజేపీ యత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఈ పిలుపు నేపథ్యంలో, శుక్రవారం తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావుతో పాటు పలువురు...
ముఖ్యంశాలు హోమ్

మార్వాడీ గో బ్యాక్ బంద్ పాక్షికం

Satyam News
‘మార్వాడీ గో బ్యాక్’ ఉద్యమం నేపథ్యంలో నేడు తెలంగాణలో బంద్ కొనసాగుతున్నది. వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేశారు. యాదాద్రి, నారాయణపేట, జనగామ, నల్గొండ జిల్లాలు సహా పలు ప్రాంతాల్లో వ్యాపారాలు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ...
మెదక్ హోమ్

అనుమతి లేకుండా ర్యాలీలు ధర్నాలు చేపడితే చర్యలు

Satyam News
మెదక్  జిల్లా వ్యాప్తంగా పోలీసు యాక్ట్  అమలులో ఉన్నందున పోలీసు అధికారుల  ముందస్తు అనుమతి లేకుండా కులాలకు, మతాలకు, వర్గాలకు  వ్యతిరేకంగా  ధర్నాలు, రాస్తా రోకోలు, నిరసనలు, ర్యాలిలు, సభలు, సమావేశాలు  ఇతర కార్యక్రమలు...
ముఖ్యంశాలు హోమ్

కృష్ణా ,గోదావరి నదుల్లో భారీ వరద

Satyam News
గోదావరి, కృష్ణా నదులకు ఎగువ నుంచి వస్తున్న భారీ ప్రవాహాలు, వరదల పరిస్థితిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఢిల్లీ నుంచి సీఎస్ కె.విజయానంద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తాలతో పాటు...
జాతీయం హోమ్

ఓపెన్‌ఏఐ భారత్‌లో తొలి కార్యాలయం ఏర్పాటు

Satyam News
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో అగ్రగామి సంస్థ ఓపెన్‌ఏఐ శుక్రవారం నాడు భారత్‌లో తొలి కార్యాలయం ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించింది. ఈ ఏడాది చివరినాటికి భారత్‌లో తన తొలి కార్యాలయాన్ని న్యూఢిల్లీలో ప్రారంభించనుందని వెల్లడించింది....
సినిమా హోమ్

సినిమా షూటింగ్ లు మళ్లీ ప్రారంభం

Satyam News
గత 18 రోజులుగా జరుగుతున్న సినీ కార్మికుల సమ్మె నేటితో విజయవంతంగా ముగిసింది. తెలంగాణ ప్రభుత్వం మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవతో చర్చలు విజయవంతం అయ్యాయి. తెలుగు సినీ పరిశ్రమలో గత...
error: Content is protected !!