Category : ముఖ్యంశాలు

ముఖ్యంశాలు హోమ్

ఆత్మప్రబోధం ప్రకారం ఓటు వేయండి

Satyam News
ఇండియా కూట‌మి ఉప‌ రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి జ‌స్టిస్ సుద‌ర్శ‌న్ రెడ్డి ప‌రిచ‌య కార్య‌క్ర‌మం నేడు హైదరాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన...
ముఖ్యంశాలు హోమ్

కిషన్ రావుకు ఉద్వాసన

Satyam News
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు అత్యంత ఇష్టుడైన ఒక అధికారిని ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొలగించారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు యాదగిరి గుట్టను యాదాద్రిగా మార్చి పవిత్రతను దెబ్బతీశారని గతంలో రేవంత్ రెడ్డి...
ముఖ్యంశాలు హోమ్

అమరావతి మీదుగా 3 బుల్లెట్ ట్రైన్ కారిడార్లు

Satyam News
ఏపీ రాజధాని అమరావతికి కేంద్ర ప్రభుత్వం సైతం అత్యంత ప్రాధాన్యతనిస్తోంది. ఉత్తర, దక్షిణాది రాష్ట్రాలకు సెంటర్‌గా అమరావతిని మార్చేందుకు కేంద్రం తన వంతు సహాయాన్ని అందిస్తోంది. ఈ మేరకు మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు...
ముఖ్యంశాలు హోమ్

ఉల్లి రైతుకు క్వింటాకు రూ.1200 చెల్లించి కొనుగోలు

Satyam News
ఇబ్బందుల్లో ఉన్న ఉల్లి రైతును ఆదుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. రైతుల నుంచి ఉల్లిని తక్షణమే కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు. గురువారం నుంచే క్వింటాకు రూ.1200 చెల్లించి ఉల్లిని...
ముఖ్యంశాలు హోమ్

కేసీఆర్ పూజ గదిలో ఏముందో తెలిస్తే……

Satyam News
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పూజ గది వ్యవహారం పెద్ద వివాదంగా రూపుదాల్చింది. పూజ గది ఏమిటి వివాదాస్పదం కావడమేమిటి అనేది మీ అనుమానమైతే ఈ వార్త చదవండి. వినాయక చవితి సందర్భంగా కేసీఆర్...
ముఖ్యంశాలు హోమ్

ఏపీలో ఐఫోన్‌ విడిభాగాల తయారీ….!!

Satyam News
ఏపీలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు మరో సంస్థ ముందుకు వచ్చింది. అల్యూమినీయం తయారీలో మంచి పేరున్న హిందాల్కో సంస్థ.. సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో ఓ భారీ ప్రాజెక్టును నిర్మించనుంది. దాదాపు రూ.586...
ముఖ్యంశాలు హోమ్

అప్ర‌మ‌త్తంగా ఉండాలి: ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సూచ‌న‌

Satyam News
హైద‌రాబాద్ న‌గ‌రంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా వ‌ర్షాల నేప‌థ్యంలో అన్ని శాఖ‌ల అధికారులు, సిబ్బంది అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి సూచించారు. పురాత‌న ఇళ్ల‌లో ఉన్న వారిని ఖాళీ చేయించి సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించాల‌ని...
ముఖ్యంశాలు హోమ్

తిరుమల ముంతాజ్ హోటల్ భూమి పై వాస్తవాలు ఇవి

Satyam News
గత ప్రభుత్వ హయాంలో 2021 నవంబర్ 24వ తేదిన స్వామి పాదాల చెంతన అలిపిరి లో వున్న పవిత్రమైన ఆ భూమిలో టూరిజం శాఖ 20 ఎకరాల స్థలాన్ని ఒబెరాయ్ హోటల్ కు కేటాయించింది....
ముఖ్యంశాలు హోమ్

మార్వాడీ గో బ్యాక్ బంద్ పాక్షికం

Satyam News
‘మార్వాడీ గో బ్యాక్’ ఉద్యమం నేపథ్యంలో నేడు తెలంగాణలో బంద్ కొనసాగుతున్నది. వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేశారు. యాదాద్రి, నారాయణపేట, జనగామ, నల్గొండ జిల్లాలు సహా పలు ప్రాంతాల్లో వ్యాపారాలు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ...
ముఖ్యంశాలు హోమ్

కృష్ణా ,గోదావరి నదుల్లో భారీ వరద

Satyam News
గోదావరి, కృష్ణా నదులకు ఎగువ నుంచి వస్తున్న భారీ ప్రవాహాలు, వరదల పరిస్థితిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఢిల్లీ నుంచి సీఎస్ కె.విజయానంద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తాలతో పాటు...
error: Content is protected !!