Category : వార్తలు

ముఖ్యంశాలు హోమ్

ఫుల్‌ఫామ్‌లో ఏపీ ఎకానమీ…. దేశంలోనే టాప్‌ ప్లేస్‌

Satyam News
ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి విషయంలో ఇప్పుడు ఫుల్‌ఫామ్‌లో పరుగులు పెడుతోంది. 2025-26 మొదటి త్రైమాసికంలో 10.5 శాతం వృద్ధి సాధించింది. ఇది జాతీయ సగటు 8.8% కంటే ఎక్కువ. ఈ గణాంకాలు కచ్చితంగా కూటమి ప్రభుత్వం...
ప్రపంచం హోమ్

జాత్యహంకారంతో సిక్కు యువతిపై అత్యాచారం

Satyam News
లండన్ లో మరొక జాత్యహంకార నేరం బయటకు వచ్చింది. ఓల్డ్బరీలోని ఒక పార్కులో నడచి వెళుతున్న ఒక సిక్కు మహిళపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారం చేశారు. జాతి ద్వేషంతో ప్రతీకారేచ్ఛతో వారు ఈ నేరానికి...
ముఖ్యంశాలు హోమ్

వైజాగుకు వైకాపా తలాక్!

Satyam News
ఇష్టపడి కట్టుకొన్న రిషికొండ ప్యాలస్‌లో కూడా చేతి వాటం చూపించడంతో.. బొక్కలు బయటపడ్డాయి. పవన్ కల్యాణ్ వెళ్లడంతో పరువుపోయింది. దాని మీద మొదలైందట ఇంట్లో పోరు. నేను ఇక అక్కడికి అడుగు పెట్టను అని....
ముఖ్యంశాలు హోమ్

ఆటో డ్రైవర్ల పట్ల చంద్రబాబుకు ఈ అకస్మాత్తు ప్రేమ ఎందుకు?

Satyam News
ఏపీ ప్రభుత్వం మరో పథకం అమలుకు ముహుర్తం ఖరారు చేసింది. దసరా రోజున ఆటో డ్రైవర్ల ఖాతాలో రూ.15 వేలు జమ చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. అనంతపురంలో జరిగిన సూపర్‌ సిక్స్ –...
జాతీయం హోమ్

నేపాల్ లో ఆగని ఆందోళనలు: ముదిరిన రాజకీయ సంక్షోభం

Satyam News
నేపాల్ లో గత వారం నుండి కొనసాగుతున్న యువత నిరసనలు మరింత ఉధృతమవుతున్నాయి. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను ప్రభుత్వ నియంత్రణలోకి తీసుకురావాలన్న నిర్ణయం, అవినీతి ఆరోపణలు, నిరుద్యోగం, పాలనలో నిర్లక్ష్యం వంటి అంశాలపై “జెన్...
జాతీయం హోమ్

నేపాల్ నుంచి భారత్ కు ప్రత్యేక విమానాలు

Satyam News
ఖాట్మండులో చిక్కుకున్న భారతీయులను తిరిగి రప్పించేందుకు ఎయిర్ ఇండియా, ఇండిగో అదనపు విమానాలను నడపనున్నట్లు కేంద్ర పౌర విమానయాన మంత్రి కె. రామ్మోహన్ నాయుడు బుధవారం ప్రకటించారు. నేపాల్ దేశం మొత్తం అశాంతి పరిస్థితులు...
ముఖ్యంశాలు హోమ్

భయం గుప్పిట్లో బిక్కుబిక్కుమంటున్న 212 గుండెలు

Satyam News
అక్కడ భయం గుప్పిట్లో బిక్కుబిక్కుమంటున్న 212 గుండెలు. ఇక్కడ వేగంగా స్పందిస్తున్న ప్రభుత్వం, ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా కదిలిన అధికార యంత్రాంగం. ప్రతి ప్రాణం తమకు ముఖ్యమేనని నిరూపించిన అత్యున్నత మానవత్వం ఇది....
ప్రపంచం హోమ్

నేపాల్ వ్యాప్తంగా నిషేధాజ్ఞలు: రంగంలో సైన్యం

Satyam News
నేపాల్ దేశవ్యాప్తంగా అల్లర్లను అడ్డుకోవడానికి నేపాల్ సైన్యం బుధవారం ఉదయం నుండి సాయంత్రం 5 గంటల వరకు నిషేధాజ్ఞలు అమలు చేసింది. అనంతరం గురువారం ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ విధించింది. సైన్యం...
ముఖ్యంశాలు హోమ్

జాతీయ సగటును దాటిన రాష్ట్ర వృద్ధి రేటు

Satyam News
సుస్థిర ఆర్ధిక వ్యవస్థ సాధించేందుకు వృద్ధి లక్ష్యాలను ఎప్పటికప్పుడు అంచనా వేసుకోవాలని, త్రైమాసిక ఫలితాలకు తగ్గట్టు తదుపరి కార్యాచరణ ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులతో అన్నారు. మంగళవారం క్యాంపు కార్యాలయంలో జీఎస్డీపీపై...
జాతీయం హోమ్

సోషల్ మీడియా సైట్లపై నిషేధం: భగ్గుమన్న నేపాల్

Satyam News
సోషల్ మీడియా సైట్లపై నిషేధం ప్రభుత్వం విధించినందుకు వ్యతిరేకంగా యువకులు చేపట్టిన ఆందోళనలపై పోలీసులు బలప్రయోగం చేయడంతో కనీసం 19 మంది మృతి చెందగా, 300 మందికి పైగా గాయపడ్డారని అధికారులు తెలిపారు. సోమవారం...
error: Content is protected !!