Category : వార్తలు

ముఖ్యంశాలుహోమ్

అమెరికాలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ‘మీట్ అండ్ గ్రీట్’

Satyam News
అమెరికాలోని బాల్టిమోర్‌లో నిర్వహించనున్న ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ‘మీట్ అండ్ గ్రీట్’ కార్యక్రమంలో పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు & ప్రోహిబిషన్ & ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొననున్నారు. అమెరికన్ తెలుగు అసోసియేషన్...
జాతీయంహోమ్

కాక్రోచ్ లకు హిట్ కొడుతున్న మోడీ

Satyam News
నీట్ ప్రశ్నాపత్రం పేరుతో ప్రధాని నరేంద్రమోడీపై దారుణమైన వ్యాఖ్యలు చేసిన కాక్రోచ్ లపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా రుచికా సింగ్‌ అనే యువతిపై కేసు నమోదు అయింది. 25 ఏళ్ల రుచికా...
ప్రపంచంహోమ్

ఇజ్రాయిల్‌కు భారత్ నుంచి ఆయుధాల సరఫరా?

Satyam News
గత కొద్ది నెలలుగా ఇజ్రాయిల్ అమెరికా కలిసి ఇరాన్ పై దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ కారణంగా హోర్మోజ్ జలసంధి మూసివేయడంతో ప్రపంచంలోని చాలా దేశాలు ఇబ్బంది పడ్డ విషయం కూడా తెలిసిందే....
ముఖ్యంశాలుహోమ్

ప్లేటు ఫిరాయించిన సోనం వాంగ్ చుక్

Satyam News
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరాహార దీక్ష చేపట్టి ఇంటికి వెళ్లిన సామాజిక కార్యకర్త సోనం వాంగ్‌చుక్ అకస్మాత్తుగా బీజేపీకి అనుకూల వ్యాఖ్యలు చేస్తున్నారు. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన...
ప్రపంచంహోమ్

అమెరికాలో వీసా మోసం: భారతీయుడి దేశ బహిష్కరణ

Satyam News
చట్టానికి సహకరించే వారికి అమెరికాలో ప్రత్యేక వీసా ఉంటుంది. దాని పేరే U వీసా. వివిధ స్టోర్లు, మద్యం దుకాణాలు, ఫాస్ట్‌ఫుడ్ రెస్టారెంట్లలో పని చేసేవారు అక్కడ ఏదైనా నేరం జరిగితే పోలీసులకు సహకరించడం,...
ప్రపంచంహోమ్

భారతీయులు లాగే మీరూ మాకు శత్రువులే : పాకిస్తాన్

Satyam News
పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK)లో కొనసాగుతున్న ఆందోళనలు మరింత ఉద్రిక్తంగా మారాయి. నిరసనకారులు, భద్రతా బలగాల మధ్య జరిగిన ఘర్షణల్లో మరణించిన వారి సంఖ్య 20కు చేరిందని జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (JAAC)...
ముఖ్యంశాలుహోమ్

నీట్ ప్రశ్నాపత్రం లీక్ కేసులో 20 వేల పేజీల ఛార్జ్‌షీట్

Satyam News
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ యూజీ (NEET UG) 2026 ప్రశ్నాపత్రం లీక్ కేసులో దర్యాప్తు చేపట్టిన కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) కీలక పురోగతిని నమోదు చేసింది. ఈ కేసులో దాఖలు చేసిన...
జాతీయం

ఎక్స్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసు: ఇక సీరియస్

Satyam News
రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్న ప్రముఖులను లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియా వేదిక ఎక్స్ (X)లో పోస్ట్ చేసిన ప్రచురితమైన “అవమానకర, దురుద్దేశపూర్వక, పరువునష్టం కలిగించే” కంటెంట్‌ను తొలగించాలని ఢిల్లీ పోలీసులు ఎక్స్‌కు అధికారికంగా లేఖ...
ముఖ్యంశాలుహోమ్

జెన్-జెడ్ పై కంగనా రనౌత్ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు

Satyam News
జెన్-జెడ్ (Gen Z) నిరసనకారులపై బీజేపీ ఎంపీ, సినీ నటి కంగనా రనౌత్ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల రద్దయిన కాక్‌రోచ్ జనతా పార్టీ (CJP) ఆధ్వర్యంలోని నిరసనలో పాల్గొన్న యువతను లక్ష్యంగా...
జాతీయంహోమ్

అమర్‌నాథ్ యాత్రలో ప్రమాదం.. 39 మంది యాత్రికులకు గాయాలు

Satyam News
జమ్మూ కశ్మీర్‌లోని గందర్‌బల్ జిల్లాలో మంగళవారం అమర్‌నాథ్ యాత్రికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి రోడ్డుపై నుంచి జారిపడిన ఘటనలో కనీసం 39 మంది యాత్రికులు గాయపడ్డారు. కంగన్ ప్రాంతంలోని హరిగన్‌వాన్ వద్ద ఈ ప్రమాదం...