Category : వార్తలు

ముఖ్యంశాలుహోమ్

ఉత్తరాంధ్ర కలలకు రెక్కలు: ఆరు జిల్లాల్లో వారం రోజుల వేడుకలు

Satyam News
ఉత్తరాంధ్ర ప్రజాకాంక్షలు, సుదీర్ఘ స్వప్నాన్ని సాకారం చేస్తూ విజయనగరం జిల్లా భోగాపురం వద్ద నూతనంగా నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఆగస్టు 01వ తేదీన భారత గౌరవ ప్రధానమంత్రి  ఘనంగా ప్రారంభించనున్నారన్నారు. ఈ...
ముఖ్యంశాలుహోమ్

ఎర్రచందనం అక్రమ రవాణా సహకరించిన ఆఫీసర్ అరెస్టు

Satyam News
ఎర్రచందనం అక్రమ రవాణా ముఠాలకు సహకరిస్తే ఎవరినీ ఉపేక్షించేది లేదని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌ను నిరోధించేందుకు మరింత కఠినమైన ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు...
జాతీయంహోమ్

ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకు రాజీనామా చేశారంటే…..

Satyam News
కాక్రోచ్ ల దెబ్బకి పదవి కోల్పోవాల్సి వచ్చిన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన రాజీనామా లేఖలో పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన రాజీనామా పత్రం ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నది....
ప్రపంచంహోమ్

బంగ్లాదేశ్ అధ్యక్షుడు షహాబుద్దీన్ రాజీనామా

Satyam News
మాజీ ప్రధాని షేక్ హసీనాకు అత్యంత సన్నిహితుడైన బంగ్లాదేశ్ ప్రస్తుత అధ్యక్షుడు మహమ్మద్ షహాబుద్దీన్ శుక్రవారం తన పదవికి రాజీనామా చేశారు. పదవీకాలం ముగియడానికి ఇంకా రెండేళ్లు ఉండగానే ఆరోగ్య కారణాల వల్ల బాధ్యతలు...
జాతీయంహోమ్

ఘోర రోడ్డు ప్రమాదం: 13 మంది మృతి

Satyam News
హిమాచల్ ప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో దాదాపు 13 మంది మరణించారు. హిమాచల్‌ప్రదేశ్‌లోని చంబా జిల్లాలో శుక్రవారం నాడు ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కొండ ప్రాంతంలో ప్రయాణిస్తున్న...
ముఖ్యంశాలుహోమ్

కాక్రోచ్ వీడియోలను వైరల్ చేసింది పాకిస్తాన్?

Satyam News
నీట్ విద్యార్ధుల పేరుతో కాక్రోచ్ పార్టీ నిర్వహించిన జంతర్ మంతర్ ధర్నాలో దేశ వ్యతిరేక వీడియోలను వైరల్ చేసింది పాకిస్తాన్ కేంద్రంగా పని చేస్తున్న కొన్ని సోషల్ మీడియా సంస్థలుగా ఢిల్లీ పోలీసులు గుర్తించారు....
జాతీయంహోమ్

ముగ్గురు అక్కాచెల్లెళ్లు…. ఒకే మొగుడు…. వీడియో వైరల్

Satyam News
ఆ ముగ్గురు యువతులు ప్రతి రోజూ వైరల్ అయ్యే సోషల్ మీడియా ఇన్ ఫ్లుయన్సర్లు. ఆ ముగ్గురూ అక్కా చెల్లెళ్లు కూడా. ఈ ముగ్గురు అక్కా చెల్లెళ్లు ఏం చేశారో తెలిస్తే మీరు ముక్కున...
జాతీయంహోమ్

ప్రభుత్వాన్ని నిలదీయండి.. ప్రతిపక్షాన్ని కాదు

Satyam News
పార్లమెంట్‌లో దేశవ్యాప్తంగా విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతున్నా ప్రధాని మోదీ సభలో స్పందించడం లేదని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ విమర్శించారు. విద్యార్థుల డిమాండ్లపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి ప్రశ్నించాలని, పార్లమెంట్ ఎందుకు నడవడం...
క్రీడలుహోమ్

11వ అఖిల భారత పోలీసు జూడో క్లస్టర్–2026 పోటీ ప్రారంభం

Satyam News
గచ్చిబౌలి జీఎంసీ బాలయోగి ఇండోర్ స్టేడియంలో కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సీఐఎస్ఎఫ్) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘11వ అఖిల భారత పోలీస్ జూడో క్లస్టర్–2026’  క్రీడా పోటీలను కేంద్ర హోం వ్యవహారాల సహాయ మంత్రి...
ముఖ్యంశాలుహోమ్

రాష్ట్రపతి ఏడీసీగా నవ్య షెకావత్

Satyam News
భారత సైన్య చరిత్రలో మరో అరుదైన ఘట్టం నమోదైంది. భారత రాష్ట్రపతి వద్ద ‘ఎయిడ్-డి-క్యాంప్’ (ఏడీసీ)గా మేజర్ నవ్య షెకావత్ ఎంపికై చరిత్ర సృష్టించారు. ఇప్పటివరకు దశాబ్దాలుగా ప్రధానంగా పురుష సైనిక అధికారులకే పరిమితమైన...