Category : వార్తలు

ముఖ్యంశాలు హోమ్

ఉల్లి రైతుకు క్వింటాకు రూ.1200 చెల్లించి కొనుగోలు

Satyam News
ఇబ్బందుల్లో ఉన్న ఉల్లి రైతును ఆదుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. రైతుల నుంచి ఉల్లిని తక్షణమే కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు. గురువారం నుంచే క్వింటాకు రూ.1200 చెల్లించి ఉల్లిని...
ముఖ్యంశాలు హోమ్

కేసీఆర్ పూజ గదిలో ఏముందో తెలిస్తే……

Satyam News
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పూజ గది వ్యవహారం పెద్ద వివాదంగా రూపుదాల్చింది. పూజ గది ఏమిటి వివాదాస్పదం కావడమేమిటి అనేది మీ అనుమానమైతే ఈ వార్త చదవండి. వినాయక చవితి సందర్భంగా కేసీఆర్...
ముఖ్యంశాలు హోమ్

ఏపీలో ఐఫోన్‌ విడిభాగాల తయారీ….!!

Satyam News
ఏపీలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు మరో సంస్థ ముందుకు వచ్చింది. అల్యూమినీయం తయారీలో మంచి పేరున్న హిందాల్కో సంస్థ.. సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో ఓ భారీ ప్రాజెక్టును నిర్మించనుంది. దాదాపు రూ.586...
ప్రపంచం హోమ్

మోడీ పై ‘వార్’ మొదలు పెట్టిన డోనాల్డ్ ట్రంప్

Satyam News
తాను విధించిన సుంకాలకు భారత్ లొంగక పోవడంతో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత ప్రధాని నరేంద్ర మోడీతో మాటల యుద్ధానికి దిగారు. ఈ క్రమంలోనే వైట్‌హౌస్ వాణిజ్య సలహాదారుడు దారుణమై వివాదాస్పద వ్యాఖ్యలు...
ముఖ్యంశాలు హోమ్

అప్ర‌మ‌త్తంగా ఉండాలి: ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సూచ‌న‌

Satyam News
హైద‌రాబాద్ న‌గ‌రంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా వ‌ర్షాల నేప‌థ్యంలో అన్ని శాఖ‌ల అధికారులు, సిబ్బంది అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి సూచించారు. పురాత‌న ఇళ్ల‌లో ఉన్న వారిని ఖాళీ చేయించి సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించాల‌ని...
ప్రపంచం హోమ్

ఇండియాపై ‘టారిఫ్ వార్’ కు ట్రంప్ ఆదేశాలు

Satyam News
భారత్ పై సుంకాల యుద్ధానికి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తదుపరి చర్యలకు ఉపక్రమించారు. అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ (CBP) ప్రకారం భారతీయ ఉత్పత్తులపై అదనపు సుంకాలు విధించే దిశగా ముసాయిదా...
జాతీయం హోమ్

అసభ్యకరమైన ప్రవర్తనతో కాంగ్రెస్ ఎమ్మెల్యేకు ఉద్వాసన

Satyam News
అసభ్యకరమైన ప్రవర్తన ఆరోపణలు రావడంతో కాంగ్రెస్ పార్టీ పాలక్కాడ్ ఎమ్మెల్యే రాహుల్ మంఖూటతిల్‌ను ప్రాథమిక సభ్యత్వం నుండి సస్పెండ్ చేసింది. ఇప్పటికే యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్ష పదవికి రాహుల్ మంఖూటతిల్ రాజీనామా చేశారు....
ముఖ్యంశాలు హోమ్

తిరుమల ముంతాజ్ హోటల్ భూమి పై వాస్తవాలు ఇవి

Satyam News
గత ప్రభుత్వ హయాంలో 2021 నవంబర్ 24వ తేదిన స్వామి పాదాల చెంతన అలిపిరి లో వున్న పవిత్రమైన ఆ భూమిలో టూరిజం శాఖ 20 ఎకరాల స్థలాన్ని ఒబెరాయ్ హోటల్ కు కేటాయించింది....
జాతీయం హోమ్

ధర్మస్థలిపై తప్పుడు ఆరోపణ చేసిన వ్యక్తి అరెస్టు

Satyam News
పవిత్ర పుణ్యక్షేత్రమైన ధర్మస్థలిలో 300 కంటే ఎక్కువ శవాలను అక్రమంగా పాతిపెట్టారని సంచలన ఆరోపణలు చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఆరోపణలు దేశ విదేశాల్లో చర్చకు దారితీయగా సంచలనం కలిగింది. ఆ...
జాతీయం హోమ్

అమెరికా టారిఫ్ జయశంకర్ సునిశిత వ్యాఖ్య

Satyam News
విదేశాంగ మంత్రి ఎస్. జయశంకర్ శనివారం అమెరికాపై తీవ్ర విమర్శలు గుప్పించారు. భారతదేశం రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకున్నందుకు శిక్షగా ట్రంప్ ప్రభుత్వం భారత ఉత్పత్తులపై సుంకాలను 50 శాతానికి పైగా పెంచిన...
error: Content is protected !!