Category : వార్తలు

ముఖ్యంశాలుహోమ్

బాక్సైట్ తవ్వకాలపై ప్రజా ప్రతినిధుల ఆగ్రహం

Satyam News
అల్లూరి సీతారామరాజు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో బాక్సైట్ తవ్వకాలు, హైడ్రోపవర్ ప్రాజెక్టుల అంశం తీవ్ర చర్చకు దారితీసింది. గిరిజన చట్టాలు, హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం, అధికారులు, ప్రజాప్రతినిధులు పూర్తి సహకారం అందించాలని జెడ్పీ...
ప్రపంచంహోమ్

తీవ్ర రూపం దాల్చిన యుక్రెయిన్ రష్యా యుద్ధం

Satyam News
రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం మరోసారి అత్యంత తీవ్రరూపం దాల్చింది. రష్యా భూభాగాలపై ఉక్రెయిన్ సైన్యం గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకే రాత్రి భారీస్థాయిలో డ్రోన్లతో విరుచుకుపడింది. రష్యా అధీనంలోని క్రిమియా...
ప్రపంచంహోమ్

భారత్ కు క్యూ కడుతున్న ప్రపంచ దిగ్గజ కంపెనీలు

Satyam News
ప్రపంచ దిగ్గజ కంపెనీలన్నీ భారత్ రావడానికి ఆసక్తి చూపుతున్నాయి. పశ్చిమ ఆసియా సంక్షోభం అనంతరం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అనిశ్చితిని ఎదుర్కొంటున్న వేళ, భారత్‌పై ప్రపంచ దిగ్గజ సంస్థల విశ్వాసం మరింత బలపడుతోంది. కృత్రిమ...
జాతీయంహోమ్

ఐబీ నూతన డైరెక్టర్ గా మహేష్ దీక్షిత్

Satyam News
ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) నూతన డైరెక్టర్ గా సీనియర్ ఐపీఎస్ అధికారి మహేష్ దీక్షిత్ ను కేంద్ర ప్రభుత్వం నియమించింది. 1993 బ్యాచ్‌కు చెందిన తెలంగాణ కేడర్ ఐపీఎస్ అధికారి అయిన మహేష్ దీక్షిత్‌కు...
ముఖ్యంశాలుహోమ్

ముద్రగడ పద్మనాభంను పరామర్శించిన సజ్జల

Satyam News
కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యుడు ముద్రగడ పద్మనాభంని వైఎస్సార్‌సీపీ స్టేట్‌ కోఆర్డినేటర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి హైదరాబాద్‌లో పరామర్శించారు. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ఆదేశాల మేరకు...
ముఖ్యంశాలుహోమ్

మాచర్ల లో ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురు మృతి

Satyam News
మాచర్ల శివారు నగర వనం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని తుఫాను వాహనం ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. హైదరాబాదు నుండి కనిగిరి సమీపంలోని వెనిగండ్ల మండలం...
ప్రపంచంహోమ్

లండన్ లో ఎండల తీవ్రత: అల్లాడిపోతున్న జనం

Satyam News
బ్రిటన్ రాజధాని లండన్ నగరాన్ని తీవ్ర భానుడి తాపం అతలాకుతలం చేస్తోంది. సాధారణంగా ఆహ్లాదకరమైన, చల్లటి వాతావరణానికి పేరొందిన లండన్‌లో గత కొన్ని రోజులుగా ఉష్ణోగ్రతలు మునుపెన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి....
జాతీయంహోమ్

ఆరేళ్ల బాలికపై లైంగిక దాడి యత్నం

Satyam News
ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. 40 ఏళ్ల ముబషీర్ అనే వ్యక్తి ఆరేళ్ల బాలికను అపహరించి లైంగిక దాడికి యత్నించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి ఈ ఘటనను...
ముఖ్యంశాలుహోమ్

తుంగభద్ర డ్యాం కొత్త స్పిల్‌వే గేట్ల ప్రారంభోత్సవం

Satyam News
కర్ణాటక రాష్ట్రంలోని విజయనగర జిల్లాలో ఉన్న తుంగభద్ర డ్యాంలో నూతనంగా ఏర్పాటు చేసిన స్పిల్‌వే గేట్లను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర...
ప్రపంచంహోమ్

నీరవ్ మోడీకి బ్రిటన్ కోర్టులో ఎదురుదెబ్బ

Satyam News
వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీకి బ్రిటన్ కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. భారత్ నుంచి పరారీలో ఉన్న నీరవ్ మోడీపై లండన్ సర్క్యూట్ కమర్షియల్ కోర్టు మంగళవారం బ్యాంక్ ఆఫ్ ఇండియా పక్షాన తీర్పు వెలువరించింది....